జాతీయం - Page 135
కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు
By Medi Samrat Published on 12 May 2025 9:48 PM IST
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు.
By Medi Samrat Published on 12 May 2025 9:44 PM IST
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ
పాకిస్థాన్ ఈ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు
By Medi Samrat Published on 12 May 2025 8:30 PM IST
చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు కాదని, కోట్లాది మంది మనోభావాల ప్రతిబింబమన్నారు
By Medi Samrat Published on 12 May 2025 8:15 PM IST
తదుపరి మిషన్కు సిద్ధంగా ఉన్నాం : భారత సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఆర్మీ ఈరోజు మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించింది
By Medi Samrat Published on 12 May 2025 3:53 PM IST
పాకిస్థాన్ పాపాల కుండ నిండింది.. చైనా క్షిపణిని కూడా కూల్చాం : భారత సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం త్రివిధ దళాల డీజీలు సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 12 May 2025 3:36 PM IST
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్కేస్లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
దేశ వ్యాప్తంగా తెరుచుకున్న 32 ఎయిర్పోర్టులు..ఆంక్షలు ఎత్తివేత
32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి
By Knakam Karthik Published on 12 May 2025 1:15 PM IST
నేడు భారత్ - పాక్ మధ్య చర్చలు.. ఏం జరగనుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.
By అంజి Published on 12 May 2025 10:00 AM IST
ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు.. పేర్లు విడుదల చేసిన భారత్
భారత సాయుధ దళాలు.. ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్కు చెందిన కీలక పోలీసు అధికారుల పేర్లను విడుదల...
By అంజి Published on 12 May 2025 7:39 AM IST
సిద్ధివినాయక ఆలయంలో కొబ్బరికాయలు, పూలు, స్వీట్లపై నిషేధం
ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయ నిర్వహణ కమిటీ భక్తులు తీసుకువచ్చే కొబ్బరికాయలు, పూలు, దండలు, స్వీట్లు, ఇతర నైవేద్యాలపై నిషేధం విధించింది.
By అంజి Published on 12 May 2025 6:49 AM IST
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST














