జాతీయం - Page 117
పోలీస్ స్టేషన్పై దాడికి యత్నం.. కాల్పుల్లో 11 మంది మృతి
సోమవారం మణిపూర్లో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 11 మందికి పైగా సాయుధ వ్యక్తులు మరణించినట్లు సమాచారం
By Medi Samrat Published on 11 Nov 2024 7:45 PM IST
రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 6:05 PM IST
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80
ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 2:29 PM IST
రైలు ప్రయాణికులకు అలర్ట్.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం...
By అంజి Published on 11 Nov 2024 1:45 PM IST
యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్.. PM ఇంటర్న్షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 1:10 PM IST
సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
దేశ 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 10:41 AM IST
కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM IST
ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కిన మహిళ.. చివరికి ఏమైందంటే.?
బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కడం మహిళల సేఫ్టీకి సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 6:41 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్కు కోలుకోలేని షాక్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 4:15 PM IST
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మలేషియా పారిశ్రామిక వేత్తలకు మంత్రి ఆహ్వానం
తెలంగాణలో తాము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి...
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 2:45 PM IST
గడ్డం తీసేయాలని కర్ణాటకలోని కాలేజీ బలవంతం.. కాశ్మీరీ విద్యార్థుల ఆరోపణ
జమ్మూ కాశ్మీర్కు చెందిన పలువురు విద్యార్థులు.. కర్ణాటకలోని ఒక నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు.
By అంజి Published on 10 Nov 2024 9:16 AM IST
కాబోయే సీజేఐ 'మార్నింగ్ వాక్' ఆపేశారు.. కారణం తెలుసా..?
జస్టిస్ సంజీవ్ ఖన్నా దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఆయన నవంబర్ 11న 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
By Medi Samrat Published on 9 Nov 2024 7:46 PM IST