జాతీయం - Page 118
కనిపించకుండా పోయిన బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్.. పార్టీ కార్యాలయంలో దొరికిన మృతదేహం
బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ ఐటీ సెల్ మథురాపూర్ జిల్లా కన్వీనర్ పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహాన్ని వెలికితీయడం...
By Medi Samrat Published on 9 Nov 2024 6:54 PM IST
సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరాలోని నల్పూర్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 22850) మూడు...
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 11:35 AM IST
దారుణం.. శబ్దం చేస్తున్నాయని కుక్కపిల్లలపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు
మీరట్లోని కంకేర్ఖేడా ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళలు కుక్కపిల్లలపై తమ పైశాచికత్వాన్ని చూపించారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 10:15 AM IST
పులులు మిస్సింగ్.. ఎక్కడికి పోయి ఉండొచ్చు..!
రాజస్థాన్లోని రణథంబోర్ నేషనల్ పార్క్లో 25 పులులు తప్పిపోయాయని ఒక నివేదిక బయటకు వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 4:26 PM IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిషేధం
ప్రభుత్వ కార్యాలయాలు, వాటి ప్రాంగణాల్లో తమ ఉద్యోగులు ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 8 Nov 2024 12:25 PM IST
సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరు తిన్నారు.? సీఐడీ విచారణలో ఏం తేలిందంటే..
ముఖ్యమంత్రి సుఖ్ కోసం తీసుకొచ్చిన సమోసాలకు సంబంధించిన ఘటన వివాదానికి దారితీసింది.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 11:26 AM IST
రైల్వే స్టేషన్ను బాంబు పెట్టి పేల్చేద్దామన్ని మాట్లాడుకుంటున్నారు.. అది విన్న ఆటోడ్రైవర్ ఏం చేశాడంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ రైల్వే స్టేషన్ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు రావడం అధికారులను భయాందోళనకు గురి చేసింది
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 10:09 AM IST
ఉగ్రమూకల ఘాతుకం.. కళ్లకు గంతలు కట్టి చంపేశారు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. కిష్త్వార్ జిల్లి ఓహ్లి కుంత్వారా గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్కు చెందిన ఇద్దరిని...
By అంజి Published on 8 Nov 2024 9:23 AM IST
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాల నియామక ప్రక్రయిలోని నిబంధనలను మధ్యలో మార్చడానికి వీల్లేదని స్పష్టం...
By అంజి Published on 8 Nov 2024 6:36 AM IST
స్కూటర్పై వెళ్తున్న బీజేపీ నాయకురాలి బంగారు గొలుసును లాక్కొని పోయాడు
బైక్పై వచ్చిన దుండగుడు స్కూటర్పై వెళ్తున్న బీజేపీ నాయకురాలు రాజుల్ తపాడియా బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు
By Medi Samrat Published on 7 Nov 2024 8:45 PM IST
న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష
నేరారోపణ కేసులో ఢిల్లీ హైకోర్టు ఓ న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిపై, పోలీసు అధికారులపై...
By Kalasani Durgapraveen Published on 7 Nov 2024 4:00 PM IST
వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వండి.. ఇండిగో ఎయిర్లైన్స్కు కన్స్యూమర్ ఫోరం షాక్..!
చండీగఢ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న 70 ఏళ్ల సునీల్ జంద్, ఆయన భార్య 67 ఏళ్ల వీణా కుమారిలకు ఎయిర్పోర్టులో వీల్చైర్ ఇవ్వనందుకు ఇండియో...
By Medi Samrat Published on 7 Nov 2024 2:49 PM IST