తాజా వార్తలు - Page 784
Video: 22 రోజుల తర్వాత తిరువనంతపురం ఎయిర్పోర్టు నుంచి బ్రిటిష్ ఫైటర్ జెట్ తరలింపు
22 రోజులుగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్ను ఆదివారం విమానాశ్రయం ఆవరణ నుండి ఎట్టకేలకు తరలించారు.
By Knakam Karthik Published on 6 July 2025 8:01 PM IST
ఆఫ్రికా దేశాలపై భారత్ ఫోకస్..చైనా ఆధిపత్యానికి చెక్పెట్టేందుకు మోదీ ప్లాన్
భారత ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశమైన నమీబియాను సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 6 July 2025 7:51 PM IST
ఇక నుంచి ప్రతి' ఫ్రైడే,డ్రైడే'..కొత్త ప్రోగ్రామ్కు ప్రభుత్వం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్లో దోమల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 6 July 2025 7:39 PM IST
మహిళలకు గుడ్న్యూస్ చెప్పిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 6 July 2025 7:31 PM IST
చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని ...
By Knakam Karthik Published on 6 July 2025 6:46 PM IST
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్ల భారీ బడ్జెట్తో 4.50 ఇందిరమ్మ లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు...
By Knakam Karthik Published on 6 July 2025 6:33 PM IST
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు..ఓఆర్ఆర్కు గ్రీన్సిగ్నల్
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 6 July 2025 3:56 PM IST
ఆ రూట్లో 48 స్పెషల్ ట్రైన్స్..గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ
ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 6 July 2025 3:25 PM IST
అలా చేయకపోతే రైతులతో కలిసి వెళ్తాం..ప్రభుత్వానికి హరీశ్ రావు వార్నింగ్
రాజకీయాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 6 July 2025 2:23 PM IST
ఏఐ తో పర్సనల్ విషయాలు చెప్తున్నారా?
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఏఐ ఒకటి. భవిష్యత్తు మొత్తం ఏఐదే కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది.
By అంజి Published on 6 July 2025 2:10 PM IST
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లి గ్రామంలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది.
By అంజి Published on 6 July 2025 12:44 PM IST
'పాట్నా నేరాల రాజధానిగా మారింది'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పాట్నా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By అంజి Published on 6 July 2025 12:13 PM IST














