తాజా వార్తలు - Page 736
ఏపీలో పరిశోధనలు చేయండి -పెట్టుబడులు పెట్టండి
హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By Medi Samrat Published on 18 July 2025 5:00 PM IST
నిమిషా ప్రియ కేసుపై విచారణను వాయిదా వేసిన 'సుప్రీం'
యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసుపై విచారణను ఆగస్టు 14వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
By Medi Samrat Published on 18 July 2025 4:11 PM IST
10 ఏళ్లుగా ప్రభుత్వం నా బావను వేధిస్తోంది : రాహుల్
తన బావ రాబర్ట్ వాద్రాను కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు.
By Medi Samrat Published on 18 July 2025 3:22 PM IST
సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..!
వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది.
By Medi Samrat Published on 18 July 2025 3:02 PM IST
నేను లోకేష్ను కలవలేదు.. కలిసినా తప్పేంటి.? : కేటీఆర్
రేవంత్కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 18 July 2025 2:15 PM IST
పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్.. దరఖాస్తు ఆఖరు తేదీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ.
By అంజి Published on 18 July 2025 1:32 PM IST
హైదరాబాద్లో విషాదం.. నవ దంపతులు ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న జంట బుధవారం తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 18 July 2025 12:34 PM IST
నాలుగో టెస్టు ఆడతాడా.? లేదా.?.. పంత్ ఫిట్నెస్కు సంబంధించి భారీ అప్డేట్ ఇచ్చిన కోచ్
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఫిట్నెస్పై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ పెద్ద అప్డేట్ ఇచ్చారు.
By Medi Samrat Published on 18 July 2025 12:01 PM IST
త్వరలోనే 22,033 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 18 July 2025 12:00 PM IST
బెంగళూరులో 40 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు అంతటా కనీసం 40 ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
By అంజి Published on 18 July 2025 11:16 AM IST
మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారం.. వీడియోలు రికార్డ్ చేసి..
కేరళలోని మలప్పురంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడు ప్రేమ అనే వలపు వల విసిరి యువతిని నమ్మించి మోసం చేశాడు.
By అంజి Published on 18 July 2025 10:39 AM IST
'గొడవ అవసరం లేదు'.. గోదావరి నీటి వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సముద్రంలో కలిసే గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ కరువును శాశ్వతంగా అంతం చేయవచ్చని ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 18 July 2025 10:17 AM IST














