తాజా వార్తలు - Page 567
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
By Medi Samrat Published on 4 Sept 2025 7:01 PM IST
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గుడ్ న్యూస్
చిన్న పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Medi Samrat Published on 4 Sept 2025 6:35 PM IST
ఉక్రెయిన్లో శాంతి కోసమే భారత్పై సుంకాలు.. కోర్టులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వింత వాదన..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్లను చట్టవిరుద్ధమని ప్రకటించిన అప్పీల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును...
By Medi Samrat Published on 4 Sept 2025 6:00 PM IST
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందచేసేందుకు తొలి విడతగా ఇప్పటికే 7...
By Medi Samrat Published on 4 Sept 2025 5:05 PM IST
భారత్ ధ్వంసం చేసిన ఎయిర్బేస్ను పునర్నిర్మిస్తోన్న పాక్..!
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితి నుంచి కోలుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.
By Medi Samrat Published on 4 Sept 2025 4:57 PM IST
ఆ రోజు ధోనీ కూడా ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2013 జ్ఞాపకాలను గుర్తుచేశాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 4:08 PM IST
Hyderabad : తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10వేలు జరిమానా
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించింది.
By Medi Samrat Published on 4 Sept 2025 3:51 PM IST
కారులో ఆ సంభాషణ గురించి మోదీకి చెప్పాను : పుతిన్
చైనాలోని టియాంజిన్లోని షాంఘై సహకార సంస్థ(SCO)ను సందర్శించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.
By Medi Samrat Published on 4 Sept 2025 3:38 PM IST
తురకపాలెం మరణాలు.. అధికారుల తీరుపై మంత్రి సీరియస్
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు గల కారణాలపై మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్షించారు.
By Medi Samrat Published on 4 Sept 2025 2:26 PM IST
ఈడీ ముందు హాజరైన క్రికెటర్ శిఖర్ ధావన్..ఎందుకో తెలుసా?
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి భారత క్రికెటర్ శిఖర్ ధావన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది
By Knakam Karthik Published on 4 Sept 2025 1:30 PM IST
Video: మద్యం సేవించి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుతుపల్లి గ్రామంలో గురువారం మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనందుకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు
By Knakam Karthik Published on 4 Sept 2025 12:49 PM IST
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి అర్ధరాత్రి వరకే ఛాన్స్..ఎందుకంటే?
హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అటు ఖైరతాబాద్ బడా గణేశ్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు
By Knakam Karthik Published on 4 Sept 2025 12:15 PM IST














