తాజా వార్తలు - Page 53
వీసీలు కేవలం పరిపాలన అధిపతులు కాదు, సంస్కరణల అంబాసిడర్లు: లోకేశ్
నాలెడ్జి బేస్డ్ సొసైటీని తయారుచేయడంలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 4:26 PM IST
కెప్టెన్గా రేపే రీఎంట్రీ ఇవ్వనున్న శ్రేయాస్ అయ్యర్..!
విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్లకు ముంబై జట్టు కెప్టెన్గా టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ నియమితులయ్యారు.
By Medi Samrat Published on 5 Jan 2026 4:22 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కీలక నిందితుడి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నవీన్ రావుపై జరిగిన సిట్ (SIT) విచారణ ముగిసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 4:01 PM IST
Video: ఏపీలో భారీ అగ్నిప్రమాదం..ఓఎన్జీసీలో గ్యాస్ లీక్, చెలరేగిన మంటలు
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 3:33 PM IST
PhoneTappingCase: మాజీ మంత్రి హరీశ్రావు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:40 PM IST
అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్..ఎక్కడంటే?
అమెరికాలో తెలుగు మహిళ నికితా గొడిశాలను హత్య చేసి భారతదేశానికి పారిపోయిన కేసులో అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్ పోల్ అరెస్టు చేసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:09 PM IST
నాది ఆస్తుల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ: కవిత
సోమవారం ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:43 PM IST
Telangana: 'ప్రభుత్వ ఆస్పత్రులకు 485 కొత్త వెంటిలేటర్లు'.. అసెంబ్లీలో మంత్రి దామోదర ప్రకటన
తెలంగాణ ఆరోగ్య మంత్రి సి దామోదర్ రాజ నరసింహ, జనవరి 5, సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 1770...
By అంజి Published on 5 Jan 2026 1:30 PM IST
పోలవరం–నల్లమల్ల సాగర్పై విచారణ సోమవారానికి వాయిదా
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:02 PM IST
ఏపీలో దారుణం..పోలీసుల ఎదుటే వ్యక్తిని కొడవళ్లతో నరికి హత్య
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది
By Knakam Karthik Published on 5 Jan 2026 12:45 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2026 12:44 PM IST
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 12:29 PM IST














