తాజా వార్తలు - Page 404
నేడు కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:44 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు...
By జ్యోత్స్న Published on 23 Oct 2025 6:38 AM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా
ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
By Medi Samrat Published on 22 Oct 2025 9:10 PM IST
సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు
కర్ణాటక రాజకీయాలను కదిలించే ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2025 8:20 PM IST
డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ
భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.
By Medi Samrat Published on 22 Oct 2025 7:30 PM IST
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని...
By Medi Samrat Published on 22 Oct 2025 7:20 PM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో ఐదు రోజులకు రెయిన్ అలర్ట్..!
నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...
By Medi Samrat Published on 22 Oct 2025 7:12 PM IST
ఏపీ ప్రజలకు మరో గుడ్న్యూస్
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.
By Medi Samrat Published on 22 Oct 2025 6:46 PM IST
కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:46 PM IST
రాజయ్య పేటకు వైఎస్ జగన్
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 22 Oct 2025 5:32 PM IST
నీరజ్ చోప్రా.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్
భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా నియమించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:05 PM IST
Andrapradesh: సపోటా తోటలో బాలికపై అత్యాచారయత్నం..నిందితుడిపై పోక్సో కేసు
కాకినాడ జిల్లా తునిలో ఓ గురుకుల పాఠశాల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 22 Oct 2025 4:00 PM IST














