తాజా వార్తలు - Page 328
ప్రియురాలి 12 ఏళ్ల కొడుకుపై వ్యక్తి లైంగిక దాడి.. ప్రైవేట్ భాగాలకు సర్జరీ చేసే యత్నం
ఉత్తరప్రదేశ్లోని లక్నో పోలీసులు ఠాకూర్ గంజ్ ప్రాంతంలో తన ప్రియురాలి 12 ఏళ్ల కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడి
By అంజి Published on 26 Sept 2025 12:37 PM IST
సుప్రీంకోర్టు కీలక తీర్పు..ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు విముక్తి
తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 26 Sept 2025 11:52 AM IST
GATE-2026కు దరఖాస్తు చేశారా?. అప్లైకి ఇంకా రెండు రోజులే
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2026)కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 28 ఆఖరు తేదీ.
By అంజి Published on 26 Sept 2025 11:50 AM IST
Hyderabad: పునరుద్ధరించిన బతుకుమ్మకుంట ప్రారంభం వాయిదా
అంబర్పేట్లో హైడ్రా అభివృద్ధి చేసిన బతుకుమ్మ కుంట ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:36 AM IST
తెలంగాణలో ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు, కానీ షరతులు వర్తిస్తాయ్
దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:21 AM IST
తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం.. ప్రజలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
By అంజి Published on 26 Sept 2025 11:21 AM IST
భారీ వర్షాలు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలన్న ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఐటీ కంపెనీలకు సిటీ పోలీసులు కీలక రిక్వెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:07 AM IST
వైట్హౌస్లో ట్రంప్తో పాక్ ప్రధాని, సైన్యాధిపతి రహస్య చర్చలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహ్బాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిం మునీర్తో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను...
By Knakam Karthik Published on 26 Sept 2025 10:56 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 26 Sept 2025 10:44 AM IST
Video: చీరలు దొంగిలించిందని.. మహిళను దారుణంగా కొట్టిన దుకాణ యజమాని
బెంగళూరులోని అవెన్యూ రోడ్డులోని తమ మాయ సిల్క్ చీరల దుకాణం నుండి రూ. 91,500 విలువైన చీరలను దొంగిలించిందని ఓ మహిళపై దారుణంగా దాడి చేసిన..
By అంజి Published on 26 Sept 2025 9:51 AM IST
ఈ-క్రాప్ నమోదుకు.. ఈ నెల 30తో ముగియనున్న గడువు
ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు గడువు ఈ నెల 30తో ముగియనుంది.
By అంజి Published on 26 Sept 2025 9:35 AM IST
ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్.. సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతిలోని సచివాలయం సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మెగా..
By అంజి Published on 26 Sept 2025 8:37 AM IST














