తాజా వార్తలు - Page 327
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్కు మరోసారి అవమానం
అంతర్జాతీయంగా పాకిస్థాన్కు మరోసారి అవమానం ఎదురైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 6:29 PM IST
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం దసరా సెలవులను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు ప్రకటించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 5:20 PM IST
కోర్టులకు వెళ్లి మా నోటికాడి ముద్ద లాక్కోవద్దు: మంత్రి పొన్నం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 26 Sept 2025 4:16 PM IST
చారిత్రక యుద్ధ విమానం MiG-21 కు వీడ్కోలు పలికిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం శుక్రవారం అధికారికంగా అత్యంత ప్రసిద్ధ చెందిన, చారిత్రక యుద్ధ విమానం MiG-21 ను(వీడ్కోలు) విరమించుకుంది.
By Medi Samrat Published on 26 Sept 2025 3:24 PM IST
శ్రీలంక జైలు నుండి నలుగురు కాకినాడ మత్స్యకారులకు విముక్తి
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు 52 రోజుల నిర్బంధం అనంతరం విజయవంతంగా స్వదేశం చేరుకున్నారు
By Knakam Karthik Published on 26 Sept 2025 3:12 PM IST
Andhra Pradesh : తీవ్ర అల్పపీడనంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 3:08 PM IST
Video : కీలక మ్యాచ్లో 'భారీ పొరపాటు' చేసిన పాకిస్థానీ ఆటగాడు..!
పాక్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ హారిస్ పొరపాటు చేసినప్పటికీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్ను 11 పరుగుల తేడాతో ఓడించి, ఆసియా కప్ 2025లో ఫైనల్లో చోటు...
By Medi Samrat Published on 26 Sept 2025 2:59 PM IST
అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వర్సిటీ, వచ్చే ఏడాదిలో అడ్మిషన్లు: మంత్రి లోకేశ్
అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు
By Knakam Karthik Published on 26 Sept 2025 2:40 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించిన కేసీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు
By Knakam Karthik Published on 26 Sept 2025 1:40 PM IST
Telangana: రేపే గ్రూప్-I అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ -1 నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన 563 మంది అభ్యర్థులకు..
By అంజి Published on 26 Sept 2025 1:30 PM IST
తిరుమల లడ్డూ దర్యాప్తులో మరో మలుపు..హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మరో మలుపు తిరిగింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 1:13 PM IST
చెక్కుల తిరస్కరణ కేసులపై సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు
చెక్కులు బౌన్స్ అయిన కేసులపై కాంపౌండింగ్ (అప్పగింత) సంబంధిత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సవరించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 1:05 PM IST














