తాజా వార్తలు - Page 261
బండ్ల గణేష్ సంచలన ట్వీట్.. టార్గెట్ ఆయనేనా..?
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎక్స్ (ట్విట్టర్) లో ఎవరినో టార్గెట్ చేసి ట్వీట్ వేశారు.
By Medi Samrat Published on 16 Oct 2025 4:30 PM IST
ఈ బిగ్ బాస్ సీజన్ను వెంటనే నిలిపివేయాలి
రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో అశ్లీలత ఎక్కువైందని పోలీసులకు ఫిర్యాదు అందింది.
By Medi Samrat Published on 16 Oct 2025 4:02 PM IST
ఏపీలో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు.
By Medi Samrat Published on 16 Oct 2025 3:52 PM IST
నిమిష ప్రియకు ఉరిశిక్ష పడుతుందా.? లేదా.? సుప్రీంకు సమాచారం ఇచ్చిన కేంద్రం
యెమెన్లో హత్య కేసులో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను ప్రస్తుతానికి నిలిపివేశారు.
By Medi Samrat Published on 16 Oct 2025 3:44 PM IST
అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!
గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 16 Oct 2025 3:24 PM IST
'రష్యా నుంచి చమురు తీసుకోనని ప్రధాని మోదీ చెప్పారు' : ట్రంప్ మరో సంచలన ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న ప్రకటనలు ప్రధాని...
By Medi Samrat Published on 16 Oct 2025 2:50 PM IST
కర్ణాటకలో కులగణన సర్వే..వివరాల వెల్లడికి సుధామూర్తి దంపతుల నిరాకరణ
కర్ణాటక సామాజిక-ఆర్థిక సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి దూరంగా ఉన్నారు.
By Knakam Karthik Published on 16 Oct 2025 1:50 PM IST
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్కు సుప్రీంలో బిగ్ షాక్
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 16 Oct 2025 1:25 PM IST
Video: సీఎం రేవంత్తో విభేదాలు లేవు: కొండా మురళి
కొండా సుష్మిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం స్పందించారు
By Knakam Karthik Published on 16 Oct 2025 12:40 PM IST
బీహార్ ఎన్నికలకు 44 మంది అభ్యర్థులతో JDU తుది జాబితా విడుదల
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జెడియు) గురువారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 44 మంది అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది
By Knakam Karthik Published on 16 Oct 2025 12:02 PM IST
ప్రభుత్వ భూములు వేలానికి మరోసారి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Oct 2025 11:44 AM IST
మేనల్లుడితో ఎఫైర్తో భర్తను చంపించిన భార్య..నేరం బయటపెట్టిన 8 ఏళ్ల కుమారుడు
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో జరిగిన ఒక హత్య కేసులో, తన భర్తను చంపడానికి ఒక మహిళ రూ. లక్ష చెల్లించిందని వెల్లడైన తర్వాత, ఒక ఇ-రిక్షా డ్రైవర్ను అరెస్టు...
By Knakam Karthik Published on 16 Oct 2025 10:30 AM IST














