తాజా వార్తలు - Page 237

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Business News, Piyush Pandey, Indian advertising, Ogilvy India, Padma Shri
ప్రముఖ అడ్వర్‌టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత

భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు

By Knakam Karthik  Published on 24 Oct 2025 11:53 AM IST


Kurnool bus accident, Minister Ponnam Prabhakar, travel owners
ట్రావెల్స్‌ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్‌, ఇతర అంశాల్లో రూల్స్‌ పాటించకుంటే..

By అంజి  Published on 24 Oct 2025 11:47 AM IST


Hyderabad News, Kurnool Accident, Bengaluru Bus Accident, Government Of Telangana
కర్నూలు బస్సు ప్రమాదం..హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది

By Knakam Karthik  Published on 24 Oct 2025 11:20 AM IST


Andrapradesh, Nara Lokesh, Australia Tour,
2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

By Knakam Karthik  Published on 24 Oct 2025 11:10 AM IST


Nellore Family Die, Kurnool, Bus Fire, APnews
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..

By అంజి  Published on 24 Oct 2025 11:02 AM IST


Telangana, 500 bonus, fine grain, Paddy
Telangana: సన్నాలకు ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్‌

సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది.

By అంజి  Published on 24 Oct 2025 10:48 AM IST


ICC Womens World Cup : సెమీ-ఫైనల్‌కు ముందు ఆందోళనలో టీమిండియా కెప్టెన్‌..!
ICC Women's World Cup : సెమీ-ఫైనల్‌కు ముందు ఆందోళనలో టీమిండియా కెప్టెన్‌..!

2025 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat  Published on 24 Oct 2025 10:22 AM IST


Collector Siri, 11 bodies have been recovered, bus accident, Kurnool district
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్‌ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది...

By అంజి  Published on 24 Oct 2025 10:02 AM IST


Jubilee Hills bypoll, Nominations rejected, candidates, Hyderabad
Jubilee Hills bypoll: 60% మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్లలో దాదాపు 60% బుధవారం ప్రారంభమై గురువారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘ పరిశీలన తర్వాత...

By అంజి  Published on 24 Oct 2025 9:30 AM IST


Engineering student, financial problems,suicide, Crime
ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో బుధవారం తన గదిలో ఆర్థిక సమస్యల కారణంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న...

By అంజి  Published on 24 Oct 2025 8:44 AM IST


Minister Konda Surekha, CM Revanth Reddy, Telangana
Video: సీఎం రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ

తన నివాసంలో జరిగిన పోలీసు డ్రామా తర్వాత వారం రోజుల తర్వాత, అటవీ మంత్రి కొండా సురేఖ గురువారం..

By అంజి  Published on 24 Oct 2025 8:29 AM IST


25 killed, Bengaluru, bus catches fire, bike collision, Kurnool
Andhrapradesh: బస్సులో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం

శుక్రవారం (అక్టోబర్ 24, 2025) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్...

By అంజి  Published on 24 Oct 2025 8:01 AM IST


Share it