జగన్ రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు..మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:09 PM IST
రేపటితో రైతు భరోసా పూర్తి..విజయోత్సవ సంబరాలకు ప్రభుత్వం నిర్ణయం
రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 1:26 PM IST
రప్పా, రప్పాతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? హరీష్రావుకు పొంగులేటి వార్నింగ్
రప్పా..రప్పా అంటూ ధర్నాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 12:57 PM IST
గుడ్న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ..మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో రైతు భరోసా నిధుల జమపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 12:01 PM IST
మరో గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..శ్రీవారి లడ్డూ కోసం ఇక నుంచి నో లైన్
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:37 AM IST
గాంధీభవన్కు పోటెత్తకముందే కళ్లు తెరవండి, హామీలపై తిరుగుబాటు తప్పదు: హరీష్ రావు
ప్రజలను నమ్మించడం, నయ వంచన చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్..అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:06 AM IST
Video: కేబినెట్లో మాకు చోటేదీ.. గాంధీభవన్లో గొర్రెలతో యాదవుల నిరసన
తెలంగాణ కేబినెట్లో స్థానం కల్పించాలని కోరుతూ యాదవులు వినూత్న నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 10:47 AM IST
రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి..అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
ఆర్&బీ శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులను...
By Knakam Karthik Published on 22 Jun 2025 9:45 PM IST
రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రి వర్గం సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 22 Jun 2025 9:15 PM IST
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ ఆటో యూనియన్ విలీనం’
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ’ తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విలీనమయ్యింది
By Knakam Karthik Published on 22 Jun 2025 8:45 PM IST
రేపు కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jun 2025 8:15 PM IST
అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి
యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్లైన్స్లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
By Knakam Karthik Published on 22 Jun 2025 7:27 PM IST