మరోసారి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 9:53 AM IST
రేపు స్కూళ్లకు హాలిడే..?
జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు
By Knakam Karthik Published on 31 Dec 2025 8:44 AM IST
Andrapradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్త యింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 8:15 AM IST
త్వరలో 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..డీజీపీ కీలక ప్రకటన
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్రెడ్డి శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 8:02 AM IST
రేపటి నుంచే అమల్లోకి 8వ వేతన సంఘం..జీతం పెంపు ఉంత ఉండొచ్చంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:52 AM IST
ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగం ధ్వంసం..ఘటనపై సీఎం సీరియస్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:34 AM IST
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:24 AM IST
అలర్ట్..తెలంగాణలో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్
తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:06 AM IST
శుభవార్త..ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, నేడు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 6:58 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వ్యాపారులు పురోగతి సాధిస్తారు
సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 6:41 AM IST
ఏపీలోని అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం..సీఎం కీలక నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 30 Dec 2025 2:00 PM IST
కోనసీమ కొబ్బరి రైతులకిచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు
By Knakam Karthik Published on 30 Dec 2025 1:40 PM IST












