తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది
By Knakam Karthik Published on 4 Nov 2025 12:30 PM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై ఈ నెల 11న ప్రైవేట్ కాలేజీల తిరుగుబాటు
తెలంగాణ ప్రైవేట్ కళాశాలలు నవంబర్ 11న 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియట్ను ప్రకటించాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:52 AM IST
ఏపీలోని టెక్నాలజీ రంగాల్లో అపారమైన అవకాశాలు..లండన్లో పారిశ్రామికవేత్తలతో భేటీలో చంద్రబాబు
అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీలో ఈ జల రవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 4 Nov 2025 11:37 AM IST
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్ హాస్టల్స్లో దందా
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:02 AM IST
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 10:33 AM IST
రాజధాని అమరావతికి మరో రూ.32,500 వేల కోట్లు రుణం
రాజధాని అమరావతికి మరో రూ. 32,500 కోట్లు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ముందుకు వచ్చింది
By Knakam Karthik Published on 4 Nov 2025 10:18 AM IST
అలా చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి..రవాణాశాఖ అధికారులకు పొన్నం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం...
By Knakam Karthik Published on 3 Nov 2025 5:30 PM IST
కమీషన్లు రావనే SLBCని పక్కన పెట్టారు, కానీ మేం పూర్తి చేసి తీరుతాం: రేవంత్
ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో కమీషన్లు రావనే పక్కకు పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 5:00 PM IST
2026లో గ్లోబల్ AI సమ్మిట్కు భారత్ ఆతిథ్యం: ప్రధాని మోదీ
భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచ చట్రాన్ని రూపొందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు
By Knakam Karthik Published on 3 Nov 2025 4:10 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్ను డంబెల్తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన
మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 1:51 PM IST












