అంతర్జాతీయం - Page 6
పాక్లోని క్వెట్టాలో కారు బాంబు పేలుడు, 8 మంది మృతి
క్వెట్టాలోని ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ కారు బాంబు పేలుడు సంభవించింది
By Knakam Karthik Published on 30 Sept 2025 2:51 PM IST
లండన్లో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖండించిన భారత్
లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లో అక్టోబర్ 2న వార్షిక గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని...
By అంజి Published on 30 Sept 2025 7:55 AM IST
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
కెనడా ప్రభుత్వం సోమవారం అధికారికంగా భయంకరమైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నేతృత్వంలోని బిష్నోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
By అంజి Published on 30 Sept 2025 7:35 AM IST
'ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ప్రకటించుకుంది'.. పాకిస్తాన్పై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి
యూఎస్లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 28 Sept 2025 9:10 AM IST
షాకింగ్.. టీవీ ఇంటర్వ్యూలో ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎలా చంపాడో చెప్పాడు..!
అమెరికాలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఎనిమిదేళ్ల క్రితం చంపి, వారి మృతదేహాలను ఇంటి పెరట్లో ఎలా పాతిపెట్టాడో షాకింగ్ విషయాలు...
By Medi Samrat Published on 27 Sept 2025 3:49 PM IST
'అవన్నీ విజయానికి చిహ్నాలు అయితే.. సంతోషించండి'.. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధానికి గట్టి కౌంటరిచ్చిన భారత్..!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మరోసారి విషం చిమ్మారు. ఇది మాత్రమే కాదు, ఆయన ఒక విచిత్రమైన వాదనను చేశాడు.
By Medi Samrat Published on 27 Sept 2025 9:43 AM IST
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్కు మరోసారి అవమానం
అంతర్జాతీయంగా పాకిస్థాన్కు మరోసారి అవమానం ఎదురైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 6:29 PM IST
వైట్హౌస్లో ట్రంప్తో పాక్ ప్రధాని, సైన్యాధిపతి రహస్య చర్చలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహ్బాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిం మునీర్తో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను...
By Knakam Karthik Published on 26 Sept 2025 10:56 AM IST
ట్రంప్ మరో సంచలన ప్రకటన.. ఈ సారి ఏకంగా 100 శాతం పన్నులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యూఎస్లో ఉత్పత్తి కానీ, తయారీ ప్లాంట్ లేని ఫార్మా ప్రొడక్ట్స్పై 100 శాతం పన్ను...
By అంజి Published on 26 Sept 2025 7:23 AM IST
కేబుల్తో నడిచే రైలు బోల్తా, ఇండియన్ సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి
వాయువ్య శ్రీలంకలోని ఒక అటవీ ఆశ్రమంలో కేబుల్తో నడిచే రైలు బండి బోల్తా పడటంతో ఒక భారతీయుడు సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మరణించారు.
By Knakam Karthik Published on 25 Sept 2025 11:27 AM IST
25 శాతం అదనపు టారిఫ్ రద్ధు అయ్యేనా.? భారత్ నుంచి అమెరికా ఏం కోరుకుంటుందంటే..?
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చల (బిటిఎ) తదుపరి దశ ప్రారంభానికి ముందు పెనాల్టీగా విధించిన 25 శాతం సుంకాన్ని రద్దు చేయాలని భారత్ కోరుతోంది.
By Medi Samrat Published on 24 Sept 2025 9:20 PM IST
యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందట.. పాఠ్యపుస్తకాలలో పిచ్చిరాతలు..!
మే నెలలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగిందట.
By Medi Samrat Published on 24 Sept 2025 8:20 PM IST














