అంతర్జాతీయం - Page 50
మళ్లీ విజృంభిస్తోన్న కోవిడ్.. హాంకాంగ్, సింగపూర్లో కేసులు
ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి వ్యాపిస్తోంది.
By Knakam Karthik Published on 16 May 2025 1:02 PM IST
యూకే కోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ..ఈసారి కూడా నో రిలీఫ్
రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 16 May 2025 11:23 AM IST
ఎలాంటి రేడియేషన్ లీక్ అవ్వలేదు.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ప్రకటన
భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి పలు ఆందోళనలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేశాయి.
By Medi Samrat Published on 15 May 2025 8:45 PM IST
టిక్టాక్లో లైవ్ స్ట్రీమింగ్.. కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తానని చెప్పి
టిక్టాక్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న మెక్సికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపారు.
By Medi Samrat Published on 15 May 2025 8:09 PM IST
Video: పాక్ ఆర్మీ కాన్వాయ్పై బలూచిస్తాన్ దాడి..14 మంది మృతి
పాకిస్థాన్ ఆర్మీ వాహనాలపై బలూచిస్థాన్ లిబరేషన్ కాల్పులు జరిపింది.
By Knakam Karthik Published on 15 May 2025 7:34 AM IST
ఆపరేషన్ సిందూర్.. పాక్ కుట్రలో భాగమైన ఇద్దరు టర్కీ సైనికులు మృతి
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఇద్దరు టర్కిష్ సైనికులు కూడా మరణించారు.
By Medi Samrat Published on 14 May 2025 8:12 PM IST
ఆ విషయంలో అడుక్కోవడం మొదలుపెట్టిన పాకిస్థాన్
పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
By Medi Samrat Published on 14 May 2025 7:51 PM IST
'భారత్, పాక్ కలిసి విందు చేసుకోవాలి'.. ట్రంప్ సలహా
శనివారం సౌదీ అరేబియాలో ప్రసంగిస్తూ తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను...
By అంజి Published on 14 May 2025 9:29 AM IST
భారత దాడుల్లో పాక్ వైమానిక దళ చీఫ్ టెక్నీషియన్ మృతి
భారత సైన్యం జరిపిన దాడుల్లో 11 మంది సైనికులు, 40 మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది.
By Medi Samrat Published on 13 May 2025 4:02 PM IST
విషాదం: అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 13 May 2025 10:33 AM IST
భారీ ఉగ్రదాడికి పాల్పడ్డ జిహాదీ గ్రూప్.. 100 మందికిపైగా మృతి
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ గ్రూపు జరిపిన దాడిలో 100 మందికి పైగా మరణించారని, వీరిలో ఎక్కువగా సైనికులు ఉన్నారని సోమవారం ఒక సహాయ కార్యకర్త, స్థానిక...
By అంజి Published on 13 May 2025 7:23 AM IST
అలా భారత్-పాకిస్థాన్ మధ్య న్యూక్లియర్ యుద్ధం జరగకుండా ఆపా: ట్రంప్
విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశం, పాకిస్తాన్ దేశాలు యుద్ధాన్ని ఆపమని తాను కోరానని తెలిపారు.
By Medi Samrat Published on 12 May 2025 7:30 PM IST














