అంతర్జాతీయం - Page 42
ప్రపంచంలో ఏ దేశం సైన్యం కోసం అత్యధికంగా ఖర్చు చేస్తోంది.? పాక్కు కునుకుపట్టకుండా చేస్తున్న తాజా రిపోర్టు..!
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. ప్రముఖ స్వీడిష్ థింక్ ట్యాంక్ SIPRI ఒక నివేదికను విడుదల చేసింది
By Medi Samrat Published on 30 April 2025 2:53 PM IST
పాక్కు మరో షాక్, భారత్లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 29 April 2025 3:51 PM IST
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి Published on 29 April 2025 12:42 PM IST
నేడు చివరి రోజు.. సరిహద్దు వద్ద క్యూ కట్టిన వాహనాలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
By Medi Samrat Published on 27 April 2025 3:43 PM IST
Video : భయానకం.. జనాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
కెనడాలోని వాంకోవర్ నుండి ఒక విషాదమైన వార్త వెలుగుచూసింది. వాంకోవర్లో ఒక వీధి ఉత్సవం సందర్భంగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లి చాలా మందిని...
By Medi Samrat Published on 27 April 2025 12:08 PM IST
'భారత్ లక్ష్యంగా 130 అణ్వాయుధాలు'.. పాక్ మంత్రి బహిరంగ బెదిరింపు
భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అణ్వాయుధాలతో భారత్పై...
By అంజి Published on 27 April 2025 9:45 AM IST
భారత నిరసనకారులను ఉద్దేశించి అలాంటి సంజ్ఞలు
లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు నిరసన తెలిపారు.
By Medi Samrat Published on 26 April 2025 3:45 PM IST
'శాంతి మా ప్రాధాన్యత.. పారదర్శక దర్యాప్తుకు సిద్ధం'.. మౌనం వీడిన పాక్ ప్రధాని
భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతలపై తన మౌనాన్ని వీడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడిపై "తటస్థ, పారదర్శక దర్యాప్తు"కు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తమ దేశం...
By అంజి Published on 26 April 2025 12:21 PM IST
కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చర్యలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలిపోయింది.
By Medi Samrat Published on 25 April 2025 5:31 PM IST
కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ ప్రస్తుతం...
By Medi Samrat Published on 25 April 2025 4:30 PM IST
పహల్గామ్ ఉగ్రవాదులు 'ఫ్రీడమ్ ఫైటర్స్' అని అభివర్ణించిన పాక్ ఉప ప్రధాని
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని పాకిస్తాన్ ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండన లేకపోగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది.
By అంజి Published on 25 April 2025 8:39 AM IST
ప్రతి నీటి బొట్టు మాదే.. జలయుద్ధంగా అభివర్ణించిన పాక్
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది.
By Medi Samrat Published on 24 April 2025 9:29 PM IST














