అంతర్జాతీయం - Page 43
పాకిస్థాన్ మసీదులో బ్లాస్ట్.. ఈసారి టార్గెట్ ఎవరంటే.?
పాకిస్తాన్లోని వజీరిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఒక మసీదులో జరిగిన పేలుడులో స్థానిక ఇస్లామిక్ నాయకుడు, పిల్లలు సహా ముగ్గురు...
By Medi Samrat Published on 14 March 2025 5:39 PM IST
Video : త్రీ.. టూ.. వన్.. హోలీని ఆస్వాదించిన న్యూజిలాండ్ ప్రధాని
భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం హోలీ నేడు వేడుకలలో మునిగిపోయింది.
By Medi Samrat Published on 14 March 2025 2:23 PM IST
రైలు హైజాక్లో భారత్ హస్తం ఉందన్న పాక్.. గట్టిగా సమాధానమిచ్చిన భారత్
పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ కేసులో భిన్నమైన వాదనలు ముందుకు వస్తున్నాయి.
By Medi Samrat Published on 14 March 2025 12:35 PM IST
Video: మంటల్లో చిక్కుకున్న విమానం.. పరుగులు తీసిన ప్రయాణికులు
గురువారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేటు వద్ద నిలిపి ఉంచిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది.
By అంజి Published on 14 March 2025 10:45 AM IST
కృత్రిమ గుండెతో 100 రోజులు జీవించిన మనిషి.. ఆ తర్వాత దాత దొరకడంతో..
వైద్య శాస్త్ర చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 13 March 2025 4:00 PM IST
కొంతమందిని సెలెక్ట్ చేసి కాల్చి చంపారు.. ట్రైన్ హైజాక్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాధితులు మాటలు వింటే..
పాకిస్తాన్లో మార్చి 11న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది.
By Medi Samrat Published on 13 March 2025 3:01 PM IST
భూమి మీదకు సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, కారణమేంటో చెప్పిన నాసా
నాసా, స్పేస్ ఎక్స్లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 13 March 2025 9:27 AM IST
మిషన్ కంప్లీట్, 33 మందిని మట్టుబెట్టాం..ట్రైన్ హైజాక్పై పాక్ ఆర్మీ ప్రకటన
తీవ్ర సైనిక చర్య తర్వాత బందీలను విడుదల చేశామని, ముట్టడిని ముగించామని పాకిస్తాన్ సైన్యం బుధవారం సాయంత్రం తెలిపింది.
By Knakam Karthik Published on 13 March 2025 8:28 AM IST
బలూచిస్థాన్ ప్రజలు పాక్ను ఎందుకు తమ శత్రువుగా భావిస్తారు..? రైలు హైజాక్ వెనుక కారణం ఇదే..
పాకిస్తాన్లోని నాలుగు ప్రావిన్సులలో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. కానీ అతి తక్కువ జనాభాను కలిగి ఉంది.
By Medi Samrat Published on 12 March 2025 3:40 PM IST
రూ.18 కోట్లకు కన్యత్వాన్ని అమ్ముకున్న యువతి.. తల్లిదండ్రులు ఏమన్నారంటే..?
22 ఏళ్ల యువతి ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తన కన్యత్వాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది.
By Medi Samrat Published on 12 March 2025 1:51 PM IST
పాక్ రైలు హైజాక్ ఘటన.. 100 మందికి పైగా బందీల విడుదల.. 13 మంది ఉగ్రవాదులు హతం.. సైనికులు కూడా..
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో రైలును హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు ఉగ్రవాదులు.
By Medi Samrat Published on 12 March 2025 12:15 PM IST
త్వరలో భారత్కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెలాఖరులో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు.
By అంజి Published on 12 March 2025 10:30 AM IST














