అంతర్జాతీయం - Page 22
భారత్ నుంచి అమెరికా ఎంత సంపాదిస్తుందో తెలుసా.? ట్రంప్ వాదన తప్పంటున్న షాకింగ్ నివేదిక..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలను విధించారు.
By Medi Samrat Published on 3 Sept 2025 7:20 PM IST
బలూచిస్తాన్లో పొలిటికల్ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 14 మంది మృతి
మంగళవారం నైరుతి పాకిస్తాన్లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఈ దాడిలో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Sept 2025 6:27 AM IST
ప్రధాని మోదీ భారత్కు రాగానే.. చైనా అధ్యక్షుడి చుట్టూ చేరిన పాక్ నేతలు..!
SCO సమ్మిట్ సెప్టెంబర్ 1న చైనాలోని షాంఘైలో ముగిసింది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్...
By Medi Samrat Published on 2 Sept 2025 8:15 PM IST
'వరదలను వరంలా భావించండి'.. ప్రజలకు పాక్ రక్షణ మంత్రి ఉచిత సలహా..!
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో రుతుపవనాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదల వల్ల 24 లక్షల...
By Medi Samrat Published on 2 Sept 2025 5:58 PM IST
మా వైపు నుండి చాలా పెద్ద తప్పు జరిగింది..!
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ మీషిర్మర్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని...
By Medi Samrat Published on 2 Sept 2025 5:43 PM IST
ప్రకృతి కన్నెర్ర.. విరిగిపడ్డ కొండ చరియలు.. తుడిచిపెట్టుకుపోయిన గ్రామం.. 1000 మంది మృతి
పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో ఓ గ్రామం పూర్తిగా ధ్వంసం అయింది.
By అంజి Published on 2 Sept 2025 7:02 AM IST
ఉక్రెయిన్లో శాశ్వత శాంతి కోసం వేగంగా కృషి చేయాలి..పుతిన్తో మీటింగ్లో మోదీ
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్లతో సోమవారం భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 2:10 PM IST
ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం..600 మందికిపైగా మృతి
తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో రాత్రిపూట సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 622 మంది మరణించగా, కనీసం 400 మంది గాయపడ్డారని తాలిబన్ల ఆధ్వర్యంలోని...
By Knakam Karthik Published on 1 Sept 2025 11:57 AM IST
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు..మానవాళికే ముప్పు: మోదీ
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఉగ్రవాదంపై స్పష్టమైన సందేశాన్ని అందించారు
By Knakam Karthik Published on 1 Sept 2025 11:50 AM IST
ఒకే ఫ్రేమ్లో మోదీ, పుతిన్, జిన్పింగ్.. యూఎస్కు బిగ్ వార్నింగ్.. సెక్యూరిటీ గార్డ్లా పాక్ పీఎం!
చైనాలోని టియాన్జిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు
By అంజి Published on 1 Sept 2025 10:24 AM IST
గాల్లోనే ఢీకొన్న 2 చిన్న విమానాలు.. ముగ్గురు మృతి
ఫోర్ట్ మోర్గాన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
By అంజి Published on 1 Sept 2025 6:51 AM IST
అందుకు కట్టుబడి ఉన్నాం..చైనా అధ్యక్షుడితో సమావేశంలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదివారం టియాంజిన్లో సమావేశమయ్యారు.
By Knakam Karthik Published on 31 Aug 2025 12:30 PM IST














