అంతర్జాతీయం - Page 22
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా..రెండో భారతీయుడిగా రికార్డు
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది.
By Knakam Karthik Published on 25 Jun 2025 12:54 PM IST
'ట్రంప్ వాదన అవాస్తవం'.. అమెరికా బాంబులు ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి హాని చేయలేదు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుసరించి.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదికలు...
By Medi Samrat Published on 25 Jun 2025 8:28 AM IST
యుద్ధానికి ఎండ్కార్డ్..కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్, ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణను అంగీకరించాయి.
By Knakam Karthik Published on 24 Jun 2025 1:30 PM IST
ఇజ్రాయెల్కు సమాచారం అందిస్తున్న వ్యక్తిని ఉరితీసిన ఇరాన్
ఇజ్రాయెల్ నిఘా సంస్థ కోసం గూఢచర్యం చేసినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసిందని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యాయవ్యవస్థ నివేదించింది.
By Medi Samrat Published on 23 Jun 2025 5:24 PM IST
ఇరాన్ 'హార్ముజ్ జలసంధి'ని మూసివేస్తే.. భారత్లో చమురు ధరలపై తీవ్ర ప్రభావం..!
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా, ధరలపై భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.
By Medi Samrat Published on 23 Jun 2025 11:24 AM IST
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 950 మంది మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 23 Jun 2025 9:41 AM IST
ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి.. ట్రంప్ ప్రకటన
ఇరాన్లోని మూడు న్యూక్లియర్ సైట్లపై తాము దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
By అంజి Published on 22 Jun 2025 6:38 AM IST
చైనా నుంచి 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న పాక్.. భారత్ ఆందోళన చెందుతుందా.?
చైనాకు చెందిన కొత్త 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35లను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది.
By Medi Samrat Published on 20 Jun 2025 9:22 PM IST
గుడ్న్యూస్..విద్యార్థి వీసాలు మళ్లీ ప్రారంభించిన యూఎస్..కండిషన్స్ అప్లయ్
తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 9:16 AM IST
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం నిరంతరం ముదురుతోంది. ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది
By Medi Samrat Published on 18 Jun 2025 7:32 PM IST
అగ్ని పర్వత విస్ఫోటనం.. తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లే డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:30 PM IST
మీ మధ్యవర్తిత్వంతో కాదు, పాక్ రిక్వెస్ట్ చేస్తేనే ఆపరేషన్ సింధూర్ ఆపేశాం..ట్రంప్కు చెప్పిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 11:43 AM IST











