హైదరాబాద్ - Page 82
సబర్మతి నదిని పరిశీలించిన మంత్రి పొన్నం, త్వరలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్
గుజరాత్ సబర్మతి నదిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు
By Knakam Karthik Published on 10 April 2025 11:38 AM IST
కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటన
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది
By Knakam Karthik Published on 10 April 2025 10:43 AM IST
హైదరాబాద్లో నేడు నాన్వెజ్ షాపులు బంద్..
నేడు మహావీర్ జయంతి సందర్భంగా నేడు నగరంలోని చికెన్, మటన్ సహా ఇతర మాంసం దుకాణాలు మూసివేయనున్నారు.
By Knakam Karthik Published on 10 April 2025 8:14 AM IST
హైదరాబాద్ వాసులూ అలర్ట్..అలా చేస్తే రూ.5 వేలు ఫైన్, నల్లా కనెక్షన్ కట్
హైదరాబాద్ వాసులకు జలమండలి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 10 April 2025 7:06 AM IST
హనుమాన్ జయంతి రోజున 17,000 మందితో హైదరాబాద్ పహారా..!
ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం జరగనున్న హనుమాన్ విజయ యాత్ర కోసం హైదరాబాద్ పోలీసులు 17,000 మంది సిబ్బందిని, అదనపు సాయుధ బలగాలను మోహరించనున్నారు.
By Medi Samrat Published on 9 April 2025 9:02 PM IST
Hyderabad: మొయినాబాద్లో ముజ్రా పార్టీ.. ఆరుగురు మహిళా డ్యాన్సర్ల సహా 19 మంది అరెస్టు
మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో పుట్టినరోజు వేడుకల ముసుగులో అక్రమ ముజ్రా పార్టీని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) ఛేదించింది.
By అంజి Published on 9 April 2025 3:26 PM IST
మోహన్బాబు ఇంటి బయట బైఠాయించిన మనోజ్.. తండ్రితో మాట్లాడాలని డిమాండ్
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
By Knakam Karthik Published on 9 April 2025 12:07 PM IST
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 April 2025 11:03 AM IST
Hyderabad: పెళ్లి పేరుతో మోసం.. 26 మంది మహిళలను దోచుకున్న వంశీకృష్ణ అరెస్ట్
వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా ఐదు రాష్ట్రాలకు చెందిన 26 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు వంశీ కృష్ణ అనే...
By అంజి Published on 9 April 2025 9:15 AM IST
Hyderabad: ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
మియాపూర్ మెట్రో స్టేషన్లో సోమవారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది.
By అంజి Published on 8 April 2025 11:26 AM IST
వారికి ఉరిశిక్ష సరైనదే..దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 8 April 2025 10:59 AM IST
Hyderabad: వేధిస్తున్నాడని పోలీసులకు భార్య ఫిర్యాదు.. ఇంటికి తాళం వేసి భర్త పరారు
ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భార్య పిల్లలను ఇంట్లోనికి రానివ్వకుండా ఇంటికి, గేట్కు తాళాలు వేసి భర్త...
By అంజి Published on 8 April 2025 9:49 AM IST














