హైదరాబాద్ - Page 50
Hyderabad: సిటీ సివిల్ కోర్టుకు బాంబ్ బెదిరింపు కలకలం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో గల సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
By అంజి Published on 8 July 2025 1:44 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
Hyderabad: సర్కార్ భూముల్లో ఎత్తైన భవనాలు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఖాజాగూడ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఎనిమిది ఎత్తైన టవర్లను నిర్మించకుండా బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ (BHOWS)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన...
By అంజి Published on 8 July 2025 11:14 AM IST
హైడ్రా చర్యలతో బతికిన 'బతుకమ్మకుంట' చెరువు
హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్లో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 8 July 2025 10:34 AM IST
Hyderabad: ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ? నేడు పాశమైలారం ప్రమాదస్థలికి NDMA
నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది.
By Knakam Karthik Published on 8 July 2025 7:42 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం..దంపతులు సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అయ్యింది.
By Knakam Karthik Published on 8 July 2025 7:29 AM IST
హైదరాబాద్ జూ పార్క్లో నైట్ సఫారీ కూడా..!
జూలలో నైట్ సఫారీలపై నిషేధాన్ని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (CZAI) ఎత్తివేసింది.
By Medi Samrat Published on 7 July 2025 6:46 PM IST
Hyderabad: మూడేళ్లుగా అద్దె కట్టట్లేదని.. ప్రభుత్వ కార్యాలయానికి తాళం వేసిన బిల్డింగ్ ఓనర్
40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ప్రాంగణానికి తాళం వేయడంతో అబ్దుల్లాపూర్మెట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సేవలు నిలిచిపోయాయి.
By అంజి Published on 7 July 2025 5:39 PM IST
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Knakam Karthik Published on 7 July 2025 8:58 AM IST
మహేశ్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు
టాలీవుడ్ సినీ నటుడు మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 July 2025 8:33 AM IST
Vikarabad: విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో శనివారం నాడు పడవ బోల్తా పడిన ఘటనలో హైదరాబాద్ నగరంలోని మియాపూర్కు చెందిన...
By అంజి Published on 6 July 2025 8:10 AM IST
బ్యాంకు మోసం కేసు.. ఈడీ విచారణకు సినీ నిర్మాత అల్లు అరవింద్
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మరియు రామకృష్ణ టెలిట్రానిక్స్ (RTPL) కు సంబంధించిన రూ.101.4 కోట్ల బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తెలుగు సినీ...
By అంజి Published on 5 July 2025 8:43 AM IST














