హైదరాబాద్ - Page 48
Hyderabad : పబ్లో దొంగ కాల్పులు.. కానిస్టేబుల్, బౌన్సర్కు బుల్లెట్ గాయాలు
ఫిబ్రవరి 1, శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో ఓ దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్, బౌన్సర్కు బుల్లెట్ గాయాలయ్యాయి.
By Medi Samrat Published on 2 Feb 2025 9:39 AM IST
Hyderabad: నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. వైద్యుడు మృతి.. వైద్యురాలి పరిస్థితి విషమం
నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జన్వాడలోని ఓ ఫంక్షన్కు హాజరైన వైద్యులు జస్మిత్, భూమిక...
By అంజి Published on 1 Feb 2025 10:44 AM IST
ఉస్మానియా హాస్పిటల్ న్యూ బిల్డింగ్కు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్లో గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 1:25 PM IST
కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది: మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 12:19 PM IST
బంగారం ధరలకు రెక్కలు..హైదరాబాద్లో రేటు ఎంతంటే?
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 10 గ్రాముల మేలిమి (24) క్యారెట్ల బంగారం తొలిసారిగా రూ.84 వేలు దాటింది.
By Knakam Karthik Published on 31 Jan 2025 10:46 AM IST
నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన.. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా..
వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా...
By అంజి Published on 31 Jan 2025 7:31 AM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చేసింది అతడే!!
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో...
By అంజి Published on 30 Jan 2025 1:44 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ పరిస్థితి ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగి 50 రోజులు దాటినా ఆ స్పృహతప్పి పడిపోయిన బాలుడు శ్రీతేజ ఇప్పటికీ సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...
By అంజి Published on 30 Jan 2025 10:00 AM IST
పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయం.. కిటికీలో నుంచి దూకేందుకు ట్రై చేసిన బీటెక్ స్టూడెంట్
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:18 PM IST
బీజేపీది గాడ్సే ఆలోచనా విధానం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
బీజేపీది గాడ్సే ఆలోచన విధానమని మల్లు రవి ఆరోపించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:00 PM IST
తెలంగాణలో కులగణన దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది: సీఎం రేవంత్
తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 2:53 PM IST
విద్య ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చా: మంత్రి సీతక్క
విద్య ద్వారానే తాను అభివృద్ధి చెందానని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఎఫ్టీసీసీఐలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్షిప్ల...
By Knakam Karthik Published on 29 Jan 2025 2:26 PM IST