హైదరాబాద్ - Page 22
ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్..ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు
ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే టి రాజా సింగ్ పై షహాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 6:31 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్లు, భూములను, వాణిజ్య ప్లాట్లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST
అమెరికాలో దారుణం.. హైదరాబాద్ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థిని టెక్సాస్లో దుండగులు కాల్చి చంపారని..
By అంజి Published on 5 Oct 2025 7:23 AM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 4:48 PM IST
Hyderabad: అల్వాల్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణనష్టం
అల్వాల్లోని లోతుకుంట ప్రాంతంలోని ఒక సైకిల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:55 PM IST
Hyderabad: హైడ్రా భారీ కూల్చివేతలు.. రూ.3600 కోట్ల విలువైన 36 ఎకరాల భూమి స్వాధీనం
కొండాపూర్లో ఆక్రమణలను తొలగించి రూ.3,600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 4 Oct 2025 11:13 AM IST
హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ స్కామ్.. దంపతులు సహా 10 మంది అరెస్ట్
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రాకెట్ను సీసీఎస్ పోలీసులు ఛేదించారు. రూ.7.66 కోట్ల మేరకు పెట్టుబడిదారులను మోసం చేసినందుకు..
By అంజి Published on 4 Oct 2025 10:00 AM IST
Hyderabad: ఫలక్నుమా ఆర్వోబీని ప్రారంభించిన మంత్రి పొన్నం
చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని ఫలక్నుమాలో రోడ్డు ఓవర్బ్రిడ్జి (RoB)ని శుక్రవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్..
By అంజి Published on 3 Oct 2025 12:07 PM IST
ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా..జీహెచ్ఎంసీ కీలక ప్రకటన
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 7:16 AM IST
ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు
హైదరాబాద్ పోలీసులు ఆన్లైన్ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు....
By Medi Samrat Published on 30 Sept 2025 4:30 PM IST














