క్రైం - Page 68
దారుణం.. ఇద్దరు యువకులను నరికి చంపిన అక్రమ మద్యం వ్యాపారులు
తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలోని ముత్తం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులు ఇద్దరు యువకులను దారుణంగా నరికి చంపారు.
By అంజి Published on 15 Feb 2025 5:00 PM IST
Breaking : ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు దుర్మరణం
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై మేజా ప్రాంతంలోని మను కా పురా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 Feb 2025 8:31 AM IST
హైదరాబాద్లో దారుణం..వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Knakam Karthik Published on 13 Feb 2025 7:25 AM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
చివరికి.. నా భార్య రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు చెప్పాడు
ఇంట్లో గొడవ కారణంగా తన భార్యను చంపి, మృతదేహంతో చాలా గంటలు గడిపాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:48 PM IST
RBI, Bharat: 203 కరెన్సీ పేపర్ షీట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ 'RBI', 'భారత్' అని రాసి ఉన్న ఎంబెడెడ్ సెక్యూరిటీ థ్రెడ్ ఉన్న 203 అధిక నాణ్యత గల కరెన్సీ పేపర్ షీట్లను స్వాధీనం...
By అంజి Published on 12 Feb 2025 8:16 AM IST
దారుణం.. బాలుడిని కత్తితో పొడిచి చంపాడు.. కూతురితో ఫోన్లో మాట్లాడుతున్నాడని..
గుజరాత్లోని భావ్నగర్లోని ఓఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జరిగిన ఘర్షణ తర్వాత ఒక బాలుడిని కత్తితో పొడిచి చంపిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు...
By అంజి Published on 12 Feb 2025 7:00 AM IST
ఏపీలో కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను దారుణంగా హత్య చేశారు.
By అంజి Published on 11 Feb 2025 1:33 PM IST
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు తెలుగువారు మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారని ఒక అధికారి తెలిపారు.
By అంజి Published on 11 Feb 2025 12:01 PM IST
విషాదం.. కల్తీ మద్యం తాగి ముగ్గురు కార్మికులు మృతి
గుజరాత్లోని నదియాద్లో అనుమానాస్పద ద్రవంలో కలిపిన దేశీయ మద్యం సేవించి ముగ్గురు కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Feb 2025 12:56 PM IST
కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదాలు.. 10 మంది యాత్రికులు మృతి
మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఉత్తరప్రదేశ్ రాష్రం ఫతేపూర్, సోన్భద్రలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది యాత్రికులు మరణించారు.
By Medi Samrat Published on 10 Feb 2025 8:31 AM IST
తెలంగాణలో దారుణం.. కొడుకును పిడిగుద్దులతో చంపిన తండ్రి.. స్కూల్ నుండి ఆలస్యంగా వచ్చాడని..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణం ఆరేగూడేంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 10 Feb 2025 8:05 AM IST