క్రైం - Page 69
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
By అంజి Published on 7 Jun 2025 8:30 AM IST
Video: అర్ధరాత్రి అమ్మాయిలపై అబ్బాయిల గుంపు దాడి.. యువతి వేలును కొరికి..
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పార్టీ నుండి ఇంటికి వెళ్తుండగా కొంతమంది అమ్మాయిలను కొంతమంది అబ్బాయిలు వేధించారు.
By అంజి Published on 7 Jun 2025 6:59 AM IST
నీ ఫోటోలున్నాయ్.. భర్తతో విడిపోయిన ఒంటరి మహిళను బెదిరించిన క్యాబ్ డ్రైవర్
30 ఏళ్ల మహిళను బెదిరించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:46 PM IST
గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తున్నాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..
నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల వ్యక్తిని జూన్ 6 శుక్రవారం అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:37 PM IST
Nellore : రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By Medi Samrat Published on 5 Jun 2025 7:59 AM IST
హైదరాబాద్లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్లో మహిళ డెడ్బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
చండీగఢ్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది.
By అంజి Published on 4 Jun 2025 7:40 AM IST
ఈ ఎనిమిది మంది దొంగలు.. నిజామాబాద్ను వణికించారు
నిజామాబాద్ జిల్లాలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు మంగళవారం నాడు ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 3 Jun 2025 8:41 PM IST
మేనల్లుడిని చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. సిమెంట్ గోడలో దాచిన అత్త
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఒక మహిళ తన మేనల్లుడిని దారునంగా హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని తన తండ్రి ఇంటి వద్ద సిమెంట్ గోడలో...
By అంజి Published on 3 Jun 2025 12:20 PM IST
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాల్చి చంపిన బంధువు.. పరువు హత్యగా అనుమానం
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది.
By అంజి Published on 3 Jun 2025 11:34 AM IST
తల్లిదండ్రులు లగ్జరీ కారు కొనివ్వలేదని.. యువకుడు ఆత్మహత్య
సిద్దిపేటలోని చట్లపల్లి గ్రామంలో 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు తనకు లగ్జరీ కారు కొనలేమని చెప్పడంతో మనస్థాపంతో సూసైడ్...
By అంజి Published on 3 Jun 2025 8:15 AM IST
హిందూ పిల్లవాడితో ఆడుకున్నందుకు కొడుకులపై దాడి.. పాస్టర్ అరెస్టు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన ఒక క్రైస్తవ పాస్టర్ తన ఇద్దరు చిన్న కుమారులు పొరుగున ఉన్న హిందూ పిల్లవాడితో ఆడుకున్నందుకు వారిపై దాడి...
By అంజి Published on 3 Jun 2025 7:13 AM IST














