క్రైం - Page 523
తిరుపతిలో ఆర్టీసీ బస్సు భీభత్సం.. జనంపైకి దూసుకెళ్లింది
RTC Bus accident in tirupati.ఓ ఆర్టీసీ బస్సు తిరుపతిలో భీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి
By తోట వంశీ కుమార్ Published on 25 April 2021 9:27 AM IST
ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటు మీ దగ్గర ఉందా..? అయితే.. మీరు లక్షాదికారే..?
Old Five Rupee Note fraud case in nizamabad.డబ్బు మీద మనిషికి ఉన్న ఆశ కుదురుగా ఉండనివ్వడం లేదు. ఉత్తిపుణ్యానికే
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 1:22 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన కారు
Road accident at Nandigama.గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి మండలం
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 8:14 AM IST
ఎంత పని చేశావమ్మా..
Mother commits suicide with her childrens.ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 7:33 AM IST
గంగానదిలో గల్లంతైన 10 మంది మృతి
10 people died in jeep fell incident.గంగానదిలోకి జీపు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన 10 మంది మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు.
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 3:10 PM IST
గంగానదిలోకి దూసుకెళ్లిన జీపు.. 10 మంది గల్లంతు
Jeep fell into Ganga river in Bihar.బీహార్ రాష్ట్రంలో గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 1:15 PM IST
యువకుడి దారుణ హత్య.. వేటకొడవలితో వెంటాడి మరీ..
Young man Brutally murder in Nalgonda Dist. నల్లగొండ జిల్లా ఓ యువకుడిపై అతడి పెద్దనాన్న కుమారుడే మరో ఐదుగురితో కలిసి వెంటపడి దారుణంగా నరికి...
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 11:05 AM IST
కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది రోగులు సజీవదహనం
Fire Accident at Covid Hospital in Maharashtra.కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది రోగులు సజీవదహనం
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 7:43 AM IST
కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయం.. పరీక్షకు వెళ్లకుండానే..
Old Man suicide with covid fear in Gannavaram.తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో కరోనా వచ్చిందనే భయంతో ఓ వృద్దుడు చెరువుతోకి దూకి...
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 11:47 AM IST
భర్త వదిలేశాడు.. ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి.. ఏం చేసిందంటే..?
Tamilnadu woman suicide under train. ఓ ప్రమాద లో ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని దూరం చేసింది. ఈ పరిమాణాలన్నింటిని చూసిన ఆమె తట్టుకోలేకపోయింది....
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 9:42 AM IST
కుటుంబంలో 'విడాకుల' అలజడి.. ప్రాణాలు తీసుకున్న భార్య
Women suicide in bhogapuram. విడాకులు ఇవ్వమని వేదించ నందుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది
By తోట వంశీ కుమార్ Published on 21 April 2021 2:06 PM IST
ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య
Mother commits suicide with two children.కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్యకు పాల్పడింది.
By తోట వంశీ కుమార్ Published on 21 April 2021 10:06 AM IST














