క్రైం - Page 218
Hyderabad: పోలీసు తనిఖీల పేరుతో రూ.18 లక్షలు కొట్టేసిన దొంగలు
పోలీసుల తనిఖీల పేరుతో హైదరాబాద్లో కొందరు దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. రూ.18లక్షలు ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 7:00 PM IST
Vikarabad: దారుణం.. తల్లిని చంపి చెరువులో పడేసిన కొడుకు
వికారాబాద్ జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. ఓ కొడుకు తల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 3:00 PM IST
దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ పోసిన ప్రధానోపాధ్యాయుడు
మరుగుదొడ్డి శుభ్రం చేసేందుకు ఉంచిన యాసిడ్ను విద్యార్థినిపై పోసినందుకు గాను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని శుక్రవారం సస్పెండ్ చేశారు.
By అంజి Published on 27 Oct 2023 1:58 PM IST
Hyderabad: పోలీసుల పేరుతో రూ.18 లక్షలు టోకరా
హైదరాబాద్లో తనిఖీలు చేస్తున్నామంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి పోలీసులు వేషధారణలో ఉన్న కొందరు వ్యక్తులు రూ.18.5 లక్షలు దోచుకున్నారు.
By అంజి Published on 27 Oct 2023 12:48 PM IST
హైదరాబాద్లో గ్యాంగ్స్టర్ అరెస్ట్..అక్రమంగా రూ.100 కోట్ల సంపాదన
హైదరాబాద్లో ఓ గ్యాంగ్స్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను అక్రమంగా రూ.100 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 9:30 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారని...
By అంజి Published on 26 Oct 2023 9:53 AM IST
దసరా వేడుకలో దారుణం.. మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం
తన తాతయ్యతో కలిసి దసరా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెళ్లిన మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు...
By అంజి Published on 26 Oct 2023 9:32 AM IST
దారుణం.. సోదరుడిని ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు.. వీడియో తీసిన గ్రామస్తులు
ఓ వ్యక్తి భూ వివాదం వివాదం కారణంగా తన సోదరుడిపై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By అంజి Published on 26 Oct 2023 6:31 AM IST
పిజ్జా డెలివరీ లేట్ అయ్యిందని కాల్పులు..!
మహారాష్ట్రలోని పూణే నగరంలో 27 ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్దకు పిజ్జా ఆలస్యంగా వచ్చినందుకు
By Medi Samrat Published on 25 Oct 2023 5:08 PM IST
Hyderabad: పని మనిషిపై లైంగిక దాడి.. జేహెచ్పీఎస్ మాజీ చైర్మన్కు రిమాండ్
దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (జేహెచ్పీఎస్) మాజీ చైర్మన్ ఎ. మురళీ ముకుంద్ను పోలీసులు అరెస్టు చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2023 9:12 AM IST
భర్తను దారుణంగా కొట్టి.. భార్యపై సామూహిక అత్యాచారం
ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది.
By అంజి Published on 25 Oct 2023 8:30 AM IST
దళిత యువకుడితో పారిపోయిందని.. 17 ఏళ్ల కూతురిని చంపిన తండ్రి
కర్ణాటకలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల పల్లవి అనే అమ్మాయిని ఆమె తండ్రి గణేష్ హత్య చేశాడు.
By అంజి Published on 23 Oct 2023 4:00 PM IST














