క్రైం - Page 131
సీఎం రేవంత్ సొంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి.. ఐదుగురిపై కేసు
రైతుల అభిప్రాయాలు అడుగుతుండగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, ముక్కా విజయారెడ్డిలపై దాడి చేసిన ఐదుగురిపై సోమాజిగూడలో కేసు నమోదైంది.
By అంజి Published on 25 Aug 2024 8:00 PM IST
ఆడ పిల్లల గొంతు కోసి చంపిన సవతి తండ్రి.. అబ్బాయిలతో మాట్లాడుతున్నారని..
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుండి పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం నాడు హత్యకు గురయ్యారు.
By అంజి Published on 25 Aug 2024 5:45 PM IST
వెబ్సిరీస్లు చూసి దారుణం.. సినీ ఫక్కీలో హత్య
కొందరు వ్యక్తులు ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్సిరీస్లు చూసి హత్యలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 7:16 AM IST
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పిలిచి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 24 Aug 2024 9:30 PM IST
1.5 కోట్ల విలువైన కారు కొన్నాడు.. గన్స్తో ఇంట్లోకి ప్రవేశించి దుండగులు ఏం చేశారంటే..
పంజాబ్లోని అమృత్సర్లోని డబుర్జి ప్రాంతంలోని ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి దుండగులు శనివారం నాడు కాల్పులు జరిపారు
By Medi Samrat Published on 24 Aug 2024 7:57 PM IST
Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్యక్తి.. కారణం ఏమిటంటే..
మొయినాబాద్లోని అజీజ్నగర్లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు
By Medi Samrat Published on 24 Aug 2024 3:33 PM IST
Tirupati: 14 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం.. మభ్యపెట్టి తరగతి గదిలోనే..
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూల్లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
By అంజి Published on 24 Aug 2024 12:00 PM IST
ప్రముఖ నటి పాయల్పై బైకర్ దాడి.. కారు ధ్వంసం
శుక్రవారం సాయంత్రం కోల్కతాలో బెంగాలీ నటి పాయల్ ముఖర్జీపై బైక్ రైడర్ దాడి చేసి ఆమె కారును ధ్వంసం చేశారు.
By అంజి Published on 24 Aug 2024 10:00 AM IST
కోల్కతా అత్యాచార నిందితుడు స్కూల్ టాపర్.. కావాలనే ఇరికించారంటున్న తల్లి
కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సంజోయ్ రాయ్.
By అంజి Published on 24 Aug 2024 7:39 AM IST
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విషయం తెలిసిన మేనమామ ఏం చేశాడంటే.?
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.
By Medi Samrat Published on 23 Aug 2024 9:15 PM IST
9 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఐదుగురు టీచర్లు అరెస్ట్
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో తొమ్మిది మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 23 Aug 2024 2:00 PM IST
బాలికపై ముగ్గురు గ్యాంగ్రేప్.. ట్యూషన్కు వెళ్లొస్తుండగా..
కోల్కతా దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో అసోంలోని నాగావ్ జిల్లాలోని ధింగ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 23 Aug 2024 11:30 AM IST














