బిజినెస్ - Page 29
సీడ్ హెల్త్ ల్యాబ్ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్
సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ ఈ రోజు హైదరాబాద్లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్ను ప్రారంభించింది
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 March 2024 3:45 PM IST
భారత్లో శాంసంగ్ గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ35 5G విడుదల
భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈరోజు అద్భుతమైన ఆవిష్కరణలతో కూడిన గెలాక్సీ ఏ55 5G మరియు గెలాక్సీ ఏ35 5Gలను విడుదల...
By Medi Samrat Published on 20 March 2024 3:45 PM IST
4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు
By Medi Samrat Published on 18 March 2024 3:56 PM IST
లోన్ యాప్లలో అప్పు తీసుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి
డిజిటల్ రుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా ప్రజలకు దగ్గర అవుతున్నాయో తెలియట్లేదు. లోన్ ఇవ్వడం, దానికి వర్తించే వడ్డీ రేట్లు, కనిపించని షరతలు ప్రజల...
By అంజి Published on 18 March 2024 11:14 AM IST
గుడ్న్యూస్.. పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గింపు.. నేటి నుంచే అమల్లోకి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
By అంజి Published on 15 March 2024 6:27 AM IST
ఎస్బీఐ స్పెషల్ స్కీమ్.. మార్చి 31 వరకే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లలో అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి.
By అంజి Published on 11 March 2024 9:50 AM IST
అలర్ట్.. 3 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు
మార్చిలో చాలా పండుగలు ఉన్నాయి. అనేక ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
By Medi Samrat Published on 6 March 2024 9:15 PM IST
ఆమె ఆడి పాడితే రూ.70 కోట్లు
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఆడిపాడడానికి పాప్ ఐకాన్ రిహన్నా భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు.
By Medi Samrat Published on 1 March 2024 3:00 PM IST
బ్యాడ్న్యూస్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
దేశంలో ఉన్న ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలతో సతమతం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 12:45 PM IST
ఉద్యోగులకు తీపి కబురు.. ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట
దేశంలోని ఉద్యోగులకు తీపి కబురు తీసుకొచ్చింది అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్సీ. వేతనాలు పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడి...
By అంజి Published on 26 Feb 2024 6:28 AM IST
మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేశారు. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించిన
By Medi Samrat Published on 25 Feb 2024 8:15 PM IST
పూర్తి సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఫిట్3 లాంచ్
గెలాక్సీ ఫిట్3, దాని సరికొత్త డిజైన్తో, వినియోగదారులు తెలివిగా పని చేయడానికి, వారి ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరియు మెరుగైన కనెక్ట్ చేయబడిన...
By Medi Samrat Published on 24 Feb 2024 5:00 PM IST














