బిజినెస్ - Page 23
ప్రధాని మోదీతో సమావేశం కోసం.. ఎదురుచూస్తున్నానన్న మస్క్
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్లో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మస్క్ ఎక్స్లో ఈ విషయాన్ని ధృవీకరించారు
By అంజి Published on 11 April 2024 9:25 AM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 5 April 2024 10:28 AM IST
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా.. అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ
ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్
By Srikanth Gundamalla Published on 3 April 2024 6:30 PM IST
ఇండియాలోనే తొలి బయో లిక్కర్ హైదరాబాద్లో ప్రారంభం
బయో ఇండియా అధికారికంగా దేశీయంగా ఉత్పిత్తి ఏసిన బయో లిక్కర్ ఉత్పత్తులను ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 3 April 2024 5:50 PM IST
వాహనదారులకు ఊరట.. టోల్ ఛార్జీల పెంపు వాయిదా
వాహనదారులకు ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 9:30 PM IST
SBI కస్టమర్లకు అలర్ట్.. డెబిట్ కార్డుల చార్జీలు పెంపు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 27 March 2024 3:15 PM IST
ట్రంప్కి కలిసొచ్చిన కాలం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కి కాలం కలిసి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 March 2024 12:17 PM IST
ట్రేడ్ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు (T+1) సెటిల్మెంట్ జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ సెటిల్మెంట్ మారనుంది.
By అంజి Published on 24 March 2024 10:33 AM IST
మార్చి చివరి ఆదివారం ఓపెన్గానే ఉండనున్న బ్యాంకులు.. ఎందుకంటే..
మార్చి 31తో 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.
By Srikanth Gundamalla Published on 21 March 2024 4:04 PM IST
సీడ్ హెల్త్ ల్యాబ్ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్
సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ ఈ రోజు హైదరాబాద్లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్ను ప్రారంభించింది
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 March 2024 3:45 PM IST
భారత్లో శాంసంగ్ గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ35 5G విడుదల
భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈరోజు అద్భుతమైన ఆవిష్కరణలతో కూడిన గెలాక్సీ ఏ55 5G మరియు గెలాక్సీ ఏ35 5Gలను విడుదల...
By Medi Samrat Published on 20 March 2024 3:45 PM IST
4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు
By Medi Samrat Published on 18 March 2024 3:56 PM IST