ఆంధ్రప్రదేశ్ - Page 64
ఏపీ రైతులకు మరో శుభవార్త..ఆ వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 9:05 AM IST
ఆగస్టు 31న కుప్పం బ్రాంచ్ కెనాల్కు హంద్రీనీవా నీళ్లు: సీఎం చంద్రబాబు
సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 1 Aug 2025 8:30 AM IST
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే చర్యలే..టీటీడీ వార్నింగ్
తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల అసభ్యకరమైన సోషల్ మీడియా రీల్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది
By Knakam Karthik Published on 1 Aug 2025 7:32 AM IST
రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త, రేపే ఖాతాల్లోకి డబ్బులు జమ
ష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 6:49 AM IST
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
By Medi Samrat Published on 31 July 2025 7:16 PM IST
అమరావతి ఇన్ నేచర్ కాన్సెప్టుతో రాజధాని నిర్మాణం
రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 31 July 2025 6:32 PM IST
నన్ను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 31 July 2025 4:50 PM IST
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 4:32 PM IST
గుడ్న్యూస్.. ఆగస్ట్ 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 31 July 2025 3:39 PM IST
21 రోజుల్లోగా సరెండర్ అవ్వాలి.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్కు 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:20 PM IST
Andrapradesh: మహిళలకు గుడ్న్యూస్..జీరో ఫేర్ టికెట్ వచ్చేసింది
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 31 July 2025 8:58 AM IST
ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ
అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 31 July 2025 7:34 AM IST














