ఆంధ్రప్రదేశ్ - Page 65
విద్యార్థులకు గుడ్న్యూస్.. ఒకే విడతలో ఖాతాల్లోకి రూ.15,000
సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ను విడుదల చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 21 May 2025 10:08 AM IST
మహానాడు.. 19 కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ
మే 27 నుండి 29 వరకు కడపలో జరగనున్న రాష్ట్ర సమ్మేళనం 'మహానాడు'లో వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) 19 కమిటీలను ఏర్పాటు...
By అంజి Published on 21 May 2025 7:36 AM IST
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త
రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌరసరఫరాల శాఖ...
By అంజి Published on 21 May 2025 6:28 AM IST
టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం టీటీటీ ధర్మకర్తల మండలి సమావేశం జరగింది.
By Medi Samrat Published on 20 May 2025 8:42 PM IST
వారితో పెను ముప్పు పొంచి ఉంది : పవన్ కళ్యాణ్
రోహింగ్యాల అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
By Medi Samrat Published on 20 May 2025 5:30 PM IST
ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్-2025) ఫలితాలు విడుదలయ్యాయి.
By Medi Samrat Published on 20 May 2025 5:15 PM IST
సినిమా చూపిస్తామంటూ వైఎస్ జగన్ వార్నింగ్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సినిమా చూపిస్తామని సంచలన...
By Medi Samrat Published on 20 May 2025 4:35 PM IST
ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 20 May 2025 3:15 PM IST
22న ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఢిల్లీ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 20 May 2025 2:32 PM IST
ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సంతృప్తికరమైన ప్రజా సేవలను అందించే ఉద్దేశ్యంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 12 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ...
By అంజి Published on 20 May 2025 8:00 AM IST
వల్లభనేని వంశీకి దక్కని ఊరట.. కానీ..!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కలేదు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నూజివీడు కోర్టు...
By Medi Samrat Published on 19 May 2025 2:15 PM IST
తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడిని ఖండిస్తున్నా: జగన్
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు.
By Knakam Karthik Published on 18 May 2025 8:07 PM IST