ఆంధ్రప్రదేశ్ - Page 66
Andrapradesh: కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల రేపటికి వాయిదా
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది.
By Knakam Karthik Published on 29 July 2025 11:11 AM IST
ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి...
By Knakam Karthik Published on 29 July 2025 10:14 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జిల్లా సరిహద్దులు దాటి విస్తరించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.
By అంజి Published on 29 July 2025 7:49 AM IST
భారీ శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ఇదే
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా రెడీ...
By అంజి Published on 29 July 2025 7:08 AM IST
వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి : వెంకయ్య నాయుడు
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
By Medi Samrat Published on 28 July 2025 7:54 PM IST
సింగపూర్ పర్యటనలో 3వ రోజూ సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో...
By Medi Samrat Published on 28 July 2025 7:39 PM IST
నివాస స్థలాలు, ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
కైకలూరు సియన్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం నియోజక వర్గంలో ఇళ్ళ నిర్మాణాలు,ఇళ్ల పట్టాలు, ఇతర సమస్యలపై రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి...
By Medi Samrat Published on 28 July 2025 5:33 PM IST
టువాస్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సందర్శించింది.
By Medi Samrat Published on 28 July 2025 4:57 PM IST
IIT తిరుపతి ఫేజ్-2లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం రూ.2,313.02 కోట్లు మంజూరు
ఫేజ్-2లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం రూ. 2,313.02 కోట్లు మంజూరైనట్లు లోక్ సభలో సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), అడిగిన ప్రశ్నకు కేంద్ర...
By Knakam Karthik Published on 28 July 2025 4:13 PM IST
విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానం
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు
By Knakam Karthik Published on 28 July 2025 2:46 PM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 28 July 2025 1:06 PM IST
ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి లోకేష్
గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు..అని రాష్ట్ర...
By Knakam Karthik Published on 28 July 2025 10:57 AM IST














