ఆంధ్రప్రదేశ్ - Page 51
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By అంజి Published on 22 Aug 2025 6:19 AM IST
ఆ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు
'వార్ 2' సినిమా విడుదల సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనంతపురంలో సినిమాను ఆడనివ్వనని...
By Medi Samrat Published on 21 Aug 2025 8:02 PM IST
శ్రీవారి భక్తులకు అందుబాటులోకి పుష్కరిణి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్ధిన స్వామి...
By Medi Samrat Published on 21 Aug 2025 7:37 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 28 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ...
By Medi Samrat Published on 21 Aug 2025 5:27 PM IST
ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 21 Aug 2025 4:54 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఆయనకే..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ...
By Medi Samrat Published on 21 Aug 2025 4:15 PM IST
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
ఫారెస్ట్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..పవన్కల్యాణ్ సీరియస్
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:22 AM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST
నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో...
By Medi Samrat Published on 20 Aug 2025 9:00 PM IST
గుడ్న్యూస్.. ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు సర్వే
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని.. ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని...
By Medi Samrat Published on 20 Aug 2025 8:08 PM IST














