ఆంధ్రప్రదేశ్ - Page 52
వాళ్ళను నమ్మొద్దని పిలుపునిచ్చిన టీటీడీ చైర్మన్
తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే...
By అంజి Published on 18 Oct 2025 3:35 PM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:40 AM IST
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 7:03 AM IST
ఉలిక్కిపడ్డ సత్యసాయి జిల్లా
ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది.
By Medi Samrat Published on 17 Oct 2025 9:00 PM IST
అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్
వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Oct 2025 8:30 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసు.. అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 17 Oct 2025 6:35 PM IST
తిరుపతి కలెక్టరేట్ను బాంబులతో పేల్చేస్తామంటూ మెయిల్
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు ప్రజలను, అధికారులను పరుగులు పెట్టించాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:51 PM IST
వడ్డెర్లకు మైనింగ్ లీజులు..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:05 PM IST
Andrapradesh: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 17 Oct 2025 3:30 PM IST
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం..
భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:38 PM IST
వైజాగ్లో మరో ప్రతిష్టాత్మక సదస్సు..ఎప్పుడంటే?
వచ్చే నెల 14,15 వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ను ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:06 PM IST














