ఆంధ్రప్రదేశ్ - Page 50
వంగవీటి మోహన్రంగా విగ్రహం పట్ల దుశ్చర్యను ఖండించిన సీఎం చంద్రబాబు
కైకలూరులో వంగవీటి మోహన్రంగా విగ్రహం పట్ల గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 23 Aug 2025 2:15 PM IST
'వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ పెన్షన్ ఆగదు'.. మంత్రి కొండపల్లి బిగ్ అప్డేట్
పెన్షన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి...
By అంజి Published on 23 Aug 2025 8:05 AM IST
రైతులకు భారీ శుభవార్త.. ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
By అంజి Published on 23 Aug 2025 6:36 AM IST
తెలుగు వ్యక్తి అయినా.. వారికి మద్దతు ఇవ్వలేము : సీఎం చంద్రబాబు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 8:39 PM IST
గుడ్న్యూస్.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్
ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల...
By Medi Samrat Published on 22 Aug 2025 8:00 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST
సాస్కి కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించండి
ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 2:30 PM IST
వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది: వైఎస్ షర్మిల
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్ధతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 'వైసీపీ ముసుగు మళ్లీ...
By అంజి Published on 22 Aug 2025 12:27 PM IST
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు కన్వీనర్ కీలక సూచనలు
మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది..అని మెగా...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:32 AM IST
Andhrapradesh: గణేష్ మండపం పర్మిషన్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో పండళ్లను ఏర్పాటు చేయాలనుకునే గణేష్ ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు ganeshutsav.net పోర్టల్లో పోలీసు అనుమతి
By అంజి Published on 22 Aug 2025 7:03 AM IST














