ఆంధ్రప్రదేశ్ - Page 49
మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 5 Jan 2026 8:04 PM IST
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా
ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు
By Knakam Karthik Published on 5 Jan 2026 5:20 PM IST
వీసీలు కేవలం పరిపాలన అధిపతులు కాదు, సంస్కరణల అంబాసిడర్లు: లోకేశ్
నాలెడ్జి బేస్డ్ సొసైటీని తయారుచేయడంలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 4:26 PM IST
Video: ఏపీలో భారీ అగ్నిప్రమాదం..ఓఎన్జీసీలో గ్యాస్ లీక్, చెలరేగిన మంటలు
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 3:33 PM IST
పోలవరం–నల్లమల్ల సాగర్పై విచారణ సోమవారానికి వాయిదా
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:02 PM IST
ఏపీలో దారుణం..పోలీసుల ఎదుటే వ్యక్తిని కొడవళ్లతో నరికి హత్య
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది
By Knakam Karthik Published on 5 Jan 2026 12:45 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2026 12:44 PM IST
మాంసాహార ప్రియులకు షాక్..ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్ ధరలు
మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:38 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 5 Jan 2026 7:54 AM IST
నీళ్లా..? గొడవలా..? అంటే.. నీళ్లే కావాలంటాం.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణతో నీటి వివాదంపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 Jan 2026 9:43 PM IST
ఆ ఎయిర్పోర్టుకు 2014-2019లోనే పనులు ప్రారంభించాం..మోదీ సహకారానికి థ్యాంక్స్: సీఎం చంద్రబాబు
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్...
By Knakam Karthik Published on 4 Jan 2026 3:36 PM IST














