ఆంధ్రప్రదేశ్ - Page 48
కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 1:04 PM IST
2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్గా మార్చడమే మా లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 24 Oct 2025 11:10 AM IST
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..
By అంజి Published on 24 Oct 2025 11:02 AM IST
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది...
By అంజి Published on 24 Oct 2025 10:02 AM IST
Andhrapradesh: బస్సులో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం
శుక్రవారం (అక్టోబర్ 24, 2025) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్...
By అంజి Published on 24 Oct 2025 8:01 AM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST
3వ రోజు యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు...
By అంజి Published on 24 Oct 2025 7:31 AM IST
మంటల్లో చిక్కుకున్న బస్సు.. 20 మంది మృతి?.. తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి
నిన్న రాత్రి (అక్టోబర్ 24, 2025) హైదరాబాద్ నుండి బయలుదేరిన బెంగళూరుకు వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని...
By అంజి Published on 24 Oct 2025 7:26 AM IST
Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
By అంజి Published on 24 Oct 2025 7:13 AM IST
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బస్సు.. పలువురు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వి కావేరి ట్రావెల్ వోల్వో బస్సు (DD01 N94940) అగ్ని ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 24 Oct 2025 6:53 AM IST
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవలు.. పార్టీ ఆఫీస్కు రమ్మన్న హైకమాండ్..!
తెలుగుదేశం పార్టీ నేతలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికు...
By Medi Samrat Published on 23 Oct 2025 9:20 PM IST
పవన్ కల్యాణ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు
By Medi Samrat Published on 23 Oct 2025 8:50 PM IST














