ఆంధ్రప్రదేశ్ - Page 48
ప్రతీ నియోజకవర్గంలోనూ వాటిని ఏర్పాటు చేయాల్సిందే : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 26 Aug 2025 9:15 PM IST
సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు
ఖరీఫ్ సీజన్లో రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ బ్యాంకులు జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
By Medi Samrat Published on 26 Aug 2025 3:18 PM IST
కూటమి ప్రభుత్వానికి వారిపై మానవత్వం లేదు: షర్మిల
కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. కనికరం...
By Knakam Karthik Published on 26 Aug 2025 2:48 PM IST
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ సస్పెన్షన్ను మరోసారి పొడిగించింది.
By Medi Samrat Published on 26 Aug 2025 2:30 PM IST
Andrapradesh: 'అందరికీ గృహ నిర్మాణం' కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో గృహనిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 26 Aug 2025 2:21 PM IST
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది..
By Knakam Karthik Published on 26 Aug 2025 1:07 PM IST
రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి: సీఎం చంద్రబాబు
కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 26 Aug 2025 10:21 AM IST
ఏపీ రైతులకు బిగ్ రిలీఫ్.. 10,800 మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్రం అనుమతి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్ర యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా, ఒడిశాలోని ధర్మరా పోర్టు నుండి ఆంధ్రప్రదేశ్కు 10,800 మెట్రిక్...
By అంజి Published on 26 Aug 2025 9:15 AM IST
మరో అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని
By అంజి Published on 26 Aug 2025 7:53 AM IST
పేదలకు శుభవార్త.. మండలానికో 'జన ఔషధి' స్టోర్
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చేయడం, పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, ప్రతి మండలంలో జన్ ఔషధి దుకాణాలను ఏర్పాటు...
By అంజి Published on 26 Aug 2025 6:35 AM IST
ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్ : సీఎం చంద్రబాబు
మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:45 PM IST
ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వద్దు : మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Aug 2025 4:54 PM IST














