ఆంధ్రప్రదేశ్ - Page 47
తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?
తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్...
By Knakam Karthik Published on 27 Nov 2025 6:55 AM IST
నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 6:41 AM IST
కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోం : సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 26 Nov 2025 9:26 PM IST
AP : రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ చేయనున్న సీఎం
అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Medi Samrat Published on 26 Nov 2025 9:09 PM IST
అమరావతిలో RBI సహా 25 బ్యాంకుల కొత్త భవనాలకు ఎల్లుండి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 5:30 PM IST
Cyclone Senyar : తీరం దాటిన సెన్యార్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
By Knakam Karthik Published on 26 Nov 2025 5:08 PM IST
ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ..స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ను కొనియాడిన సీఎం
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 12:14 PM IST
బలపడిన తీవ్రవాయుగుండం..తుఫాన్కు 'సెన్యార్'గా నామకరణం..అర్థం ఇదే
మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్గా బలపడింది. ఈ మేరకు తుఫాన్కు సెన్యార్గా భారత వాతావరణ శాఖ నామకరణం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ...
By Knakam Karthik Published on 26 Nov 2025 10:58 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:08 AM IST
తిరుమల వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా చేసుకోండి
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఈ నెల 27వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
By అంజి Published on 26 Nov 2025 10:00 AM IST
ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభల తీర్థం.. ప్రకటించనున్న ప్రభుత్వం
నాలుగు శతాబ్దాల నుండి జరుగుతున్న 'ప్రభల తీర్థం' రథోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 26 Nov 2025 8:28 AM IST
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?!
రాష్ట్రంలోని స్కూళ్లకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కుమ పండుగలు...
By అంజి Published on 26 Nov 2025 8:19 AM IST














