ఆంధ్రప్రదేశ్ - Page 46
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By అంజి Published on 28 Nov 2025 12:42 PM IST
అమరావతిలో 15 బ్యాంకులు.. 6,541 ఉద్యోగాలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోని 15 ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
By అంజి Published on 28 Nov 2025 8:49 AM IST
Andhrapradesh: బీసీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఉచిత సివిల్స్ కోచింగ్
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్...
By అంజి Published on 28 Nov 2025 7:02 AM IST
కొనసాగుతున్న 'దిత్వా' తుఫాను.. నేటి నుంచి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాన్ కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో...
By అంజి Published on 28 Nov 2025 6:40 AM IST
వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులు.. శంకుస్థాపన చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో...
By అంజి Published on 27 Nov 2025 9:15 PM IST
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసు: లై-డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమన్న మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి
తిరుమల ఆలయంలో లడ్డూలు తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) హయాంలో కల్తీ చేయబడిందని ఎన్. చంద్రబాబు నాయుడు చేసిన...
By అంజి Published on 27 Nov 2025 7:10 PM IST
కొత్తవలసలోని పాఠశాలకు బెక్హామ్.. మంత్రి లోకేష్ హర్షం
విజయనగరం జిల్లా కొత్త వలస పాఠశాలను సందర్శించిన ఫుట్బాల్ దిగ్గజం, యూనిసెఫ్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హామ్కు...
By అంజి Published on 27 Nov 2025 3:30 PM IST
బంగాళాఖాతంలో మరో తుఫాను 'దిట్వా'.. ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సెన్యార్ తుఫాను బలహీనపడుతూ ఉన్నప్పటికీ.. బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ఏర్పడుతోంది. దీని కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలు అప్రమత్తంగా...
By అంజి Published on 27 Nov 2025 2:36 PM IST
పాట్నాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గేటు కూలి.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇంజనీర్ మృతి
బిహార్లోని పాట్నాలో విషాద ఘటన జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని ప్రధాన ద్వారం యొక్క ఒక భాగం బుధవారం తెల్లవారుజామున కూలి 40 ఏళ్ల ఇంజనీర్...
By అంజి Published on 27 Nov 2025 2:11 PM IST
పరకామణి వ్యవహారం నాకు తెలియదు..రేపు సీఐడీ విచారణకు హాజరవుతా: వైవీ సుబ్బారెడ్డి
పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 11:55 AM IST
అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, రైతులకు వాతావరణశాఖ సూచనలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 27 Nov 2025 8:27 AM IST
తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?
తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్...
By Knakam Karthik Published on 27 Nov 2025 6:55 AM IST














