ఆంధ్రప్రదేశ్ - Page 46
Andhrapradesh: తుఫాను ఎఫెక్ట్.. అక్టోబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు.
By అంజి Published on 27 Oct 2025 8:09 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: మృతుల డీఎన్ఏ నివేదికలను సమర్పించన APFSL
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల DNA నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్..
By అంజి Published on 27 Oct 2025 7:12 AM IST
తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. సముద్రంలో అల్లకల్లోలం.. నేడు అతి భారీ వర్షాలు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 6:51 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్ నడిపి చనిపోయిన శివశంకర్పై ఎర్రిస్వామి ఫిర్యాదు
19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 26 Oct 2025 8:40 PM IST
అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By Medi Samrat Published on 26 Oct 2025 7:20 PM IST
మొంథా తుఫాను ముప్పు .. వైసీపీ కీలక నిర్ణయం!!
ఏపీకి మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Oct 2025 6:30 PM IST
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఒక్క పని చేస్తే 19 మంది బతికేవారు!
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ.. ఆ బైక్ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం...
By అంజి Published on 26 Oct 2025 11:13 AM IST
దూసుకొస్తున్న మొంథా తుపాను.. ఆంధ్రప్రదేశ్కు ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. అక్టోబర్ 27న మొంథా తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నందున..
By అంజి Published on 26 Oct 2025 10:29 AM IST
Kurnool: వి.కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం.. బస్సులో సిలిండర్.. వెలుగులోకి సంచలన నిజాలు
లగేజీ కంపార్ట్మెంట్లో నిద్ర ఏర్పాట్లను సులభతరం చేయడానికి చేసిన అసురక్షిత మార్పులు, అలాగే ఎల్పీజీ సిలిండర్, మొబైల్..
By అంజి Published on 26 Oct 2025 7:59 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: బస్సును బైకర్ ఎదురుగా ఢీకొన్నాడా.. లేక రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
కర్నూలు వద్ద బైక్ రైడర్ శివశంకర్ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాడా లేదా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
By అంజి Published on 26 Oct 2025 7:40 AM IST
ఏపీకి తుపాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
By అంజి Published on 26 Oct 2025 6:32 AM IST














