ఆంధ్రప్రదేశ్ - Page 418
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును
By Medi Samrat Published on 30 Oct 2023 7:16 PM IST
విజయనగరం రైలు ప్రమాదానికి కారణాలేంటి..? బాలాసోర్ ప్రమాదం తరహాలోనే...
బాలాసోర్ యాక్సిడెంట్కు విజయనగరం వద్ద జరిగిన యాక్సిడెంట్కు దగ్గర పోలిక ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 11:03 AM IST
Train accident: 33 రైళ్లు రద్దు, 6 రైళ్లు రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే...
By అంజి Published on 30 Oct 2023 10:38 AM IST
ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య.. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో బోగీలు పట్టాలు తప్పడంతో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు.
By అంజి Published on 30 Oct 2023 6:32 AM IST
ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద ఆగి
By Medi Samrat Published on 29 Oct 2023 9:17 PM IST
రేపు సీఎం జగన్ విజయవాడ పర్యటన.. నవంబర్ 1న కూడా..!
రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా
By Medi Samrat Published on 29 Oct 2023 8:41 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీవారి భక్తలకు ముఖ్య గమనిక.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 6:45 AM IST
గుడ్న్యూస్.. ఇక విజయవాడలోనే పాస్పోర్ట్ సేవలు
ఏపీ ప్రజలకు శుభవార్త. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రానుంది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 3:35 PM IST
Tirumala: అలిపిరి మార్గంలో చిరుత సంచారం.. భక్తులకు హెచ్చరిక
తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో నకడదారి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం చేసింది.
By అంజి Published on 28 Oct 2023 7:45 AM IST
AP: 'రోడ్ల పనుల దృష్టి పెట్టండి'.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ సహా వివిధ నగరాల కార్పొరేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్లపై సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు.
By అంజి Published on 28 Oct 2023 6:32 AM IST
కర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారణం సీఎం జగనే అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:30 PM IST
టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
By అంజి Published on 27 Oct 2023 9:50 AM IST














