ఆంధ్రప్రదేశ్ - Page 416
టీడీపీకి పురంధేశ్వరి అనధికార అధ్యక్షురాలు: విజయసాయిరెడ్డి
టీడీపీకి పురందేశ్వరి అనధికార అధ్యక్షురాలంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 2:59 PM IST
ఏపీలో దారుణం.. దళితుడిపై దాడి, మూత్ర విసర్జన.. ఆరుగురు అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు వ్యక్తులు దళిత వ్యక్తిపై దాడి చేసి మూత్ర విసర్జన చేశారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 5 Nov 2023 10:00 AM IST
అర్హత ఉన్నా పథకాలు అందని వారికి కేంద్రం గుడ్న్యూస్
అర్హులందరికీ సంతృప్తస్థాయిలో పథకాలు అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' చేపట్టనుంది.
By అంజి Published on 5 Nov 2023 7:35 AM IST
ముసుగులు వేసుకుని మళ్లీ మోసం చేయాడనికి వస్తే ఊరుకుంటారా..? : మంత్రి బొత్స
సామాజిక సాధికారతను వైసీపీ సాధించిందో లేదో చెప్పడానికి ఎస్. కోట సభకు వచ్చిన జనమే నిదర్శనమని..
By Medi Samrat Published on 4 Nov 2023 9:15 PM IST
మూడు వేల రూపాయల పెన్షన్ రోజు దగ్గరలోనే ఉంది
చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను, ప్రజలను మోసం చేసారని.. ఆలీబాబా దొంగల తరహాలో కేబినెట్ ఏర్పాటు
By Medi Samrat Published on 4 Nov 2023 8:15 PM IST
అలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో దత్తపుత్రుడు ఒక్కడే : అనిల్ కుమార్ యాదవ్
జనసేనాని పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Medi Samrat Published on 4 Nov 2023 7:45 PM IST
చంద్రబాబును పరామర్శించిన జనసేనాని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు
By Medi Samrat Published on 4 Nov 2023 3:45 PM IST
విజయసాయిరెడ్డిపై సుప్రీం సీజేకు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి
విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్కు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 12:45 PM IST
టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు : మాజీ మంత్రి దేవినేని ఉమా
టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు
By Medi Samrat Published on 3 Nov 2023 8:38 PM IST
పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 2:45 PM IST
నవంబరు 10న ఆన్లైన్లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన
By Medi Samrat Published on 3 Nov 2023 2:41 PM IST
కడప-బెంగళూరు రైల్వే లైన్ వద్దని జగన్ లేఖ రాశారు: పురందేశ్వరి
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 3:30 PM IST














