ఆంధ్రప్రదేశ్ - Page 387
రేపు దెందులూరు పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ రేపు ఏలూరు జిల్లా దెందులూరు పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2024 2:45 PM IST
రైల్వేల కోసం ఏపీకి రూ.9,138 కోట్లు, తెలంగాణకు ఎన్ని కోట్లు అంటే?
కేంద్రం మధ్యంతర బడ్జెట్లో రైల్వేల కోసం ఆంధ్రప్రదేశ్కు రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్...
By అంజి Published on 2 Feb 2024 7:02 AM IST
సీఎం జగన్ది ఎన్నికల హడావుడే.. ఉద్యోగాలు ఇచ్చే దమ్ముంది మాకే: లోకేష్
సీఎం జగన్ తనకు మిగిలి ఉన్న పదవీ కాలంలో 60 రోజుల వ్యవధిలో 6,100 మంది టీచర్లను రిక్రూట్ చేసుకునేందుకు హడావుడి చేస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్...
By అంజి Published on 1 Feb 2024 7:48 AM IST
చివరికి వైసీపీలో చేరిన రావెల
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరారు
By Medi Samrat Published on 31 Jan 2024 7:03 PM IST
6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్కు ఏపీ కేబినెట్ నిర్ణయం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 1:34 PM IST
ఏపీ పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కొరకు ప్రత్యేక సౌకర్యాలు: సీఈవో
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Jan 2024 8:58 AM IST
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. నారా భువనేశ్వరికి తప్పిన ప్రమాదం
గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ వీల్ ఓపెన్
By Medi Samrat Published on 30 Jan 2024 8:45 PM IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
By Medi Samrat Published on 30 Jan 2024 8:15 PM IST
ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది.
By Medi Samrat Published on 30 Jan 2024 5:10 PM IST
Anakapalle: బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కేబుల్ టెక్నీషియన్ వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే టవల్తో గొంతు నులిమి హత్య చేసేందుకు...
By అంజి Published on 30 Jan 2024 11:00 AM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. కరెంట్ ఛార్జీలు పెరగవ్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కంలు తీసుకున్నాయి.
By అంజి Published on 30 Jan 2024 7:47 AM IST
నేను అమ్ముకున్నానా.. ఫైర్ అయిన మంత్రి రోజా
పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని కొద్దిరోజుల కిందట భువనేశ్వరి అనే మహిళ ఆరోపించారు
By Medi Samrat Published on 29 Jan 2024 7:52 PM IST














