ఆంధ్రప్రదేశ్ - Page 386
టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో స్పష్టత!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 4:51 PM IST
కాకాణికి సీబీఐ క్లీన్ చిట్.. చంద్రబాబుకి మంత్రి సవాల్
కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో క్లీన్చిట్ రావడంతో మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 12:20 PM IST
మీ కోసం నేను 124 సార్లు బటన్ నొక్కాను.. నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి: వైఎస్ జగన్
సంక్షేమ పథకాల కోసం తాను 124 సార్లు బటన్పై క్లిక్ చేశానని, రానున్న ఎన్నికల్లో తన కోసం రెండు బటన్లు నొక్కాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 4 Feb 2024 6:55 AM IST
అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 4 Feb 2024 6:27 AM IST
విశాఖ జిల్లాలో తహసీల్దార్ ను దారుణ హత్య చేసింది అతడే
విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2024 8:45 PM IST
ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా..? : విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2024 5:30 PM IST
బస్సు డ్రైవర్గా మారిన వైసీపీ ఎమ్మెల్యే..!
ఏలూరు సిద్ధం సభకు జనాల్ని తీసుకెళ్లే బాధ్యతను మాజీ మంత్రి పేర్ని నాని తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 Feb 2024 5:00 PM IST
Vijayawada: సాయిబాబా మందిరానికి యాచకుడు రూ.లక్ష విరాళం
ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 7:22 AM IST
ఏపీలో వీఆర్ఏలకు గుడ్న్యూస్, డీఏ పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలకు గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 6:54 AM IST
బీజేపీ ఏపీ ప్రజలను పురుగులుగా చూస్తోంది : వైఎస్ షర్మిల
టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 2 Feb 2024 7:37 PM IST
ఆ భారీ కంటైనర్లలో ఏమి ఉందో చెప్పిన కడప డీఎస్పీ.. దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు
కంటైనర్లలో రూ. వేలకోట్లు నగదు తరలిస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు
By Medi Samrat Published on 2 Feb 2024 6:40 PM IST
వైసీపీ తరిమేసిన వారిని టీడీపీ అభ్యర్థులుగా పెట్టుకుంటోంది: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 3:14 PM IST














