రేపు దెందులూరు పర్యటనకు వెళ్ల‌నున్న సీఎం జ‌గ‌న్‌

సీఎం వైఎస్‌ జగన్ రేపు ఏలూరు జిల్లా దెందులూరు పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  2 Feb 2024 9:15 AM GMT
రేపు దెందులూరు పర్యటనకు వెళ్ల‌నున్న సీఎం జ‌గ‌న్‌

సీఎం వైఎస్‌ జగన్ రేపు ఏలూరు జిల్లా దెందులూరు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ – సిద్దం – లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. శ‌నివారం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు. అక్కడ జరిగే వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ – సిద్దం – బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story