ఆంధ్రప్రదేశ్ - Page 373
షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేస్తున్న వైఎస్ షర్మిల సొంత అన్న అయిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూ ఉన్నారు.
By Medi Samrat Published on 2 March 2024 2:45 PM IST
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. దేవినేని ఉమా పరిస్థితేంటీ?
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయనకు లాంఛనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.
By అంజి Published on 2 March 2024 12:07 PM IST
టీడీపీ గెలిస్తే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి: సీఎం జగన్
చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్.. విద్యారంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
By అంజి Published on 2 March 2024 6:24 AM IST
వామ్మో.. పొత్తులపై పురంధేశ్వరి మాటలు విన్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ-జనసేన పొత్తు కొనసాగుతూ ఉంది. ఈ కూటమి లోకి భారతీయ జనతా పార్టీని
By Medi Samrat Published on 1 March 2024 8:08 PM IST
కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కళ్యాణ్ చెప్పాలి : హరిరామజోగయ్య
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడాన్ని చేగొండి హరిరామజోగయ్య అసలు ఒప్పుకోవడం లేదు.
By Medi Samrat Published on 1 March 2024 4:30 PM IST
ఏపీలో రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవి తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 8:16 PM IST
AP: సీఆర్డీఏ పరిధిలోని పేదలకు శుభవార్త.. రేపటి నుంచి రూ.5000 పెన్షన్
అమరావతి సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడ భూమి లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2,500ను రెట్టింపు...
By అంజి Published on 29 Feb 2024 6:27 AM IST
టీడీపీ-జనసేన కూటమిని నేనే ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
By Medi Samrat Published on 28 Feb 2024 9:30 PM IST
చంద్రబాబు చేతిలో జనసేన జెండా.. పవన్ చేతిలో టీడీపీ జెండా
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న జెండా సభలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి...
By Medi Samrat Published on 28 Feb 2024 7:15 PM IST
మార్చి 1న తిరుపతి వేదికగా హోదాపై డిక్లరేషన్: షర్మిల
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా కొననసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 4:38 PM IST
ఐదో విడత రైతుభరోసా డబ్బులు విడుదల చేసిన సీఎం జగన్
ఐదో విడత రైతు భరోసా నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 12:40 PM IST
టీ మాస్టర్ అవతారం ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు (వీడియో)
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికలంటేనే ప్రచారం.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 12:18 PM IST














