ఆంధ్రప్రదేశ్ - Page 370
తగ్గేదే లే.. జగన్కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని...
By అంజి Published on 8 March 2024 1:15 PM IST
సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కారు: మంత్రి రోజా
సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని మంత్రి రోజా చెప్పారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 6:02 PM IST
ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ పూనిన వైఎస్ షర్మిల
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతిజ్ఞ పూనారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 2:45 PM IST
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త
తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 7 March 2024 2:11 PM IST
ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు.
By అంజి Published on 7 March 2024 8:30 AM IST
నేడు వైఎస్సార్ చేయూత నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది.
By అంజి Published on 7 March 2024 6:40 AM IST
స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా, 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత...
By అంజి Published on 7 March 2024 6:27 AM IST
సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సెటైర్లు
తాజాగా మరోసారి వైఎస్ షర్మిల సీఎం జగన్పై సెటైర్లు వేశారు.
By Srikanth Gundamalla Published on 6 March 2024 3:00 PM IST
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్
సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
By Srikanth Gundamalla Published on 6 March 2024 1:34 PM IST
బీసీ సామాజిక వర్గానికి కీలక హామీలు.. పక్కాగా అమలు చేస్తామన్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ.. బిసి డిక్లరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాజ అభ్యున్నతికి వివిధ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
By అంజి Published on 6 March 2024 9:44 AM IST
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 6:32 AM IST
చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు.? : సజ్జల
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 5 March 2024 9:30 PM IST














