ఆంధ్రప్రదేశ్ - Page 368
AP: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు...
By అంజి Published on 13 March 2024 10:21 AM IST
గీతాంజలి ఆత్మహత్య.. సంచలన విషయాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ
తెనాలిలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిన ఒక రోజు తర్వాత, ఆమెను ట్రోల్స్ చేయడంతో సూసైడ్ చేసుకుందని గుంటూరు ఎస్పీ తెలిపారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 March 2024 8:05 AM IST
జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు (అంజిబాబు) పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
By Medi Samrat Published on 12 March 2024 7:30 PM IST
డీఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు.. కొత్త తేదీలివే..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
By Medi Samrat Published on 12 March 2024 3:33 PM IST
గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 12 March 2024 3:03 PM IST
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలను అందుకున్న పార్టీలలో బీఆర్ఎస్ టాప్.. ఆ తర్వాత?
2024 మెగా సార్వత్రిక ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్టోరల్ బాండ్లు, దాతల జాబితాకు సంబంధించిన డేటాను కోరింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 March 2024 11:54 AM IST
సీట్ల సంఖ్య కాదు.. రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: పవన్ కళ్యాణ్
ఏపీలో జరగనన్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగాయి.
By Srikanth Gundamalla Published on 12 March 2024 11:53 AM IST
టీడీపీ, జనసేన సభకు బస్సులు ఇస్తామని ముందుకొచ్చిన ఆర్టీసీ
టీడీపీ, జనసేన పార్టీలు ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 10:24 AM IST
కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన జానిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) రాజకీయ అరంగేట్రం చేశారు.
By అంజి Published on 12 March 2024 9:33 AM IST
టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుల లెక్క తేలే.. వివరాలు ఇవిగో
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు సోమవారం సీట్ల పంపకం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
By అంజి Published on 12 March 2024 7:22 AM IST
టీడీపీ, జనసేన ట్రోల్స్ వల్లే గీతాంజలి ఆత్మహత్య: వైసీపీ
తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అధికార వైఎస్ఆర్సీపీ పేర్కొంది.
By అంజి Published on 12 March 2024 6:45 AM IST
జగన్ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెడదాం: ముద్రగడ బహిరంగ లేఖ
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 March 2024 11:12 AM IST














