ఆంధ్రప్రదేశ్ - Page 367
గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్ ను ఢీకొట్టనున్న మురుగుడు లావణ్య
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే విషయమై కూడా ఏపీ ఓటర్లు ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 March 2024 2:30 PM IST
APPolls: టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదల
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ రెండో జాబితా విడుదలైంది.
By అంజి Published on 14 March 2024 1:09 PM IST
గీతాంజలి ఆత్మహత్య కేసు.. టీడీపీ స్థానిక నేత రాంబాబు అరెస్ట్
32 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో స్థానిక టీడీపీ నాయకుడు రాంబాబు పసుమర్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 March 2024 12:37 PM IST
ఎన్నికల వేళ.. సీఏఏపై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్.. ప్రస్తుత ఫార్మాట్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని వ్యతిరేకిస్తోందని, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు.
By అంజి Published on 14 March 2024 9:16 AM IST
మహిళా విద్యా పథకం కోసం.. వెబ్సైట్ను ప్రారంభించిన టీడీపీ
ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన స్కీమ్లో చేరేందుకు వృత్తిపరమైన కోర్సులను అభ్యసించాలనుకునే మహిళలు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు టీడీపీ వెబ్సైట్ను...
By అంజి Published on 14 March 2024 7:54 AM IST
గుడ్న్యూస్.. ఈ నెల 18 నుంచి ఆ స్కూళ్లకు సెలవులు
పదో తరగతి పరీక్షల కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు ఆరు రోజులు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
By అంజి Published on 14 March 2024 6:31 AM IST
రెండో జాబితాకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు
టీడీపీ ఇప్పటికే 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని తెలిపారు
By Medi Samrat Published on 13 March 2024 9:00 PM IST
వైసీపీలో చేరికను వాయిదా వేసుకున్న ముద్రగడ.. ఎందుకంటే.?
కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. అలాగని ఏవైనా ట్విస్ట్స్ ఉన్నాయేమోనని అనుకోకండి.
By Medi Samrat Published on 13 March 2024 7:25 PM IST
చివరి జాబితా కూడా సిద్ధమే.. కొన్ని మార్పులు మాత్రమే ఉండొచ్చట..!
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే సమన్వయకర్తలను దాదాపుగా ప్రకటించేసిన
By Medi Samrat Published on 13 March 2024 5:00 PM IST
కలిసొచ్చిన చోటు నుండే.. వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన పార్టీలకంటే ముందుగా వైసీపీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 13 March 2024 3:07 PM IST
చంద్రబాబు స్వలాభం కోసం.. ప్రత్యేక హోదా తాకట్టు: విజయసాయిరెడ్డి
బీజేపీతో జతకట్టడం ద్వారా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి...
By అంజి Published on 13 March 2024 1:45 PM IST
గీతాంజలి మరణంపై షర్మిల మౌనం.. పూనమ్ కౌర్ ట్వీట్
గీతాంజలి మరణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించకపోవడంపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
By అంజి Published on 13 March 2024 1:15 PM IST














